4news HD TV

National

27న రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు

న్యూఢిల్లీ : పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో ఈ నెల 27న సొమ్ము జమకానుంది. ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 13వ కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాలో ఆయన డబ్బులను జమ చేస్తారు. ఈ విడత ద్వారా 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.18…

TELANGANA

తెలంగాణ మోడల్‌ను కోరుకుంటున్న మహారాష్ట్ర ప్రజలు: కవిత

హైదరాబాద్: తెలంగాణ పాలనను మహారాష్ట్ర ప్రజలు ప్రతిరూపంగా కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ నాయకురాలు కె. కవిత శనివారం అన్నారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు ఇవ్వగలుగుతోందని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఎందుకు అలా చేయలేకపోతోందని, రోజుకు రెండు గంటలు మాత్రమే తాగునీరు ఇస్తున్నదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కార్యకలాపాలను విస్తరించాలని మహారాష్ట్ర ప్రజలు అభ్యర్థిస్తున్నారని ఆమె తెెలిపారు. తెలంగాణ మహారాష్ట్రతో…

AP

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఏదైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే,ఆర్థిక మంత్రి,పోలీసులే బాధ్యత వహించాలన్న తెలుగుదేశం పార్టీ డోన్ టిడిపి అభ్యర్థి ధర్మపురం సుబ్బారెడ్డి, నిన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అంబాపురం కె శ్రీనివాసులు ప్రపోజల్స్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లను నిన్న రాత్రి పోలీసులు పిలుచుకు…

AP

ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు

ఈరోజు ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి D.ఆషా గార్ని కల్సి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు..మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ కే. నాగమణి .,జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి దావాల నరేంద్ర బాబు,,జిల్లా సంయుక్త కార్యదర్శి లీలా రాణి,, ఏలూరు…

NationalTechnology

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. కానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నష్టపోతూనే ఉన్నాయి ఈ కారణంగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎల్‌ఐసి కూడా ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.…

APTELANGANA

గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి.

అల్లూరిసీతారామరాజు జిల్లా, దేవీపట్నం. దేవీపట్నం మండలం ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి. ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరం అని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నీ విధులు నుంచి తొలగించడం జరిగింది అని హెచ్.ఎం ని వేరే పాఠశాలకు బదిలీ చేయటం జరిగింది అని అన్నారు. ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన హెచ్. ఎం గా క్షేమభాయ్…

APTELANGANA

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 337లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం డిమాండ్ చేశారు. వివిధ వార్తా పత్రికల్లో కామయ్య బందపై కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 13.57 ఎకరాల విస్తీర్ణం కలిగిన కామయ్య బందలో ఒక ఎకరా భూమిని కబ్జాదారులు…

AP

ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు

ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు 724 లీటర్ల నాటు సారా 200కేజీల ఇప్ప పువ్వు స్వాధీనం తో పాటు 6100 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం మరియు ముగ్గురు అరెస్టు పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యా సాగర్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్. సుధాకర్ మరియు ఒడిషా ఎక్సైజ్ సూపరిటెండెంట్ బెహరా…

AP

ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం..

ఈ రోజు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం.. వేలాదిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

TELANGANA

బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు.

4H D మంచిర్యాల జిల్లా//చెన్నూర్ మొన్న జరిగినటువంటి హాత్ సే హత్ జోడో పాదయాత్ర లో భాగంగా బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు. రేవంత్ రెడ్డి వ GMర్గం ప్రేంసాగర్ రావు వర్గం మధ్య తోపులాట జరిగింది.. ఈ సంఘటనకు ముఖ్య కారణమైన కొంతమంది నాయకులు టిఆర్ఎస్ మరియు బిజెపి డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఇరువర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఎక్స్ ఎమ్మెల్సీ…