4news HD TV

AP

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలైన ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు ప్రయత్నాలు చేస్తున్నా తాత్కాలిక ఉపశమనాన్ని కలిపిస్తుంది. నానాటికీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వైరం పెరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకుటీడీపీ, జనసేనతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలు.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తమ ప్రభుత్వం రాగానే వెంటనే…

SPORTSTechnology

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్‌ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్‌-19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్‌) , వెస్టిండీస్‌పై 44(నాటౌట్‌),…

APCINEMA

వేగంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కీలక నేతలకు పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా నేతల జంపింగ్స్ పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నుంచి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ..ఇప్పుడు కాషాయం పార్టీకి చెందిన మరో ముఖ్య నేత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. జనసేన – టీడీపీ పొత్తు వేళ…

World

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి.…

SPORTS

షంషి, షోయబ్‌ మాలిక్‌ మాయాజాలం​.. రిజ్వాన్‌ జట్టుకు ఊహించని షాక్‌

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ సారథ్యంలోని ముల్తాన్‌ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్‌ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్‌ ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్‌, 66, 50,…

AP

గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి

గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి చేసేలా చేసింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతికి తీరని వేదన మిగిల్చింది. ఇంతకీ గన్నవరం సచివాలయ ఉద్యోగి ఏం చేశారంటే.. మర్మాంగం కోసి.. గుండె బయటకు తీసి, పొట్టచీల్చి సైకోలా.. క్రైం లవ్ స్టోరీలో షాకింగ్‌విషయాలు తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి రద్దు అని చెప్పిన వరుడి కుటుంబం గన్నవరం సచివాలయం మూడు లో ఈడ్పుగంటి…

AP

వంగల దాలనాయుడు పై ఫిర్యాదు చేస్తున్న సురగాల ఉమామహేశ్వర రావు

  ఎస్సీ కులం నియోజకవర్గo అయితే నీకేంటి భాద,దళితులు అంటే నీకు అంత చిన్న చూపుఎందుకు, అగ్రకులాల వారే పదవులు చేపట్టి పరిపాలించాలా, పదవులు దళితులైన పెత్తనం మాత్రం అగ్రకుల నాయకులదే, అది నీకు తెలియదా, ఇంకొకసారి దళితుల గురించి తక్కువ చేసి మాట్లాడితే నీకు గుడ్డలిప్పి తంతా ఒక విలేఖరిగా ఉంటే విలేకరిగా ఉండు, లేదా రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటే రాజకీయ నాయకుడిగా ఉండు, దళితులను తక్కువ చేసి పోస్టింగులు పెట్టి దళితుల వల్లే దళితుల…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి ప్రయత్నం చేసి V6 వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని చెన్నూరు పోలీసు స్టేషన్ లో జర్నలిస్టు యూనియన్లు, మీడియా ప్రతినిధులు పిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కవరెజీ చేస్తున్న V6 సిబ్బంది పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుల పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టులు…

CINEMA

అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్. ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు. వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నారు. ‘ఏబీసీ న్యూస్’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘నాటు నాటు’ సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. క్రాస్ ఓవర్ మూవీస్…

National

కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..

కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది. 2017లో కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది దోషులు…