4news HD TV

AP

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు అదే టికెట్‌పై స్లీపర్ కోచ్‌లో జర్నీ చేయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) ఈ వెసులుబాటు లభిస్తుంది. సాధారణంగా భారతదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీలు నిత్యం కిటకిటలాడుతుంటాయి. పండుగ వేళల్లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు కూర్చోవడానికి కూడా…

AP

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్.

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముసిని కుంట బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో మౌలిక సౌకర్యాలు కల్పించి గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,పోతవరం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసిని కుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల…

TELANGANA

తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా

హైదరాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బాక్సర్ నిఖత్ జరీన్‌కు జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.తెలంగాణ క్రీడా శాఖ తరపున ఇంటి స్థలం పట్టాను రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో.. నిఖత్ జరీన్ తండ్రి మహ్మద్ జమిల్ అహ్మద్‌కు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన 600 గజాల స్థలం…

National

మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద కెడీఎం కార్నివాల్‌..

ముంబై: ముంబై కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ లైఫ్‌స్టైల్‌, ప్రీమియం మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌ కెడీఎం, ఇటీవల జరిగిన రెండవ ఎడిషన్‌ మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద కెడీఎం కార్నివాల్‌ నిర్వహించింది. కెడీఎం ప్రీమియం మొబైల్‌ యాక్ససరీలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో కార్నివాల్‌ను తీర్చిదిద్దారు. బ్రాండ్‌ సిద్ధాంతమైన ‘కరో దిల్‌ కీ మర్జీ ‘, ప్రతి భారతీయుడినీ చేరుకుంటుంది. కెడీఎం తమ వినియోగదారులను మనసు చెప్పినట్లు నడుచుకోమని ప్రోత్సహిస్తుంది. కెడీఎం ఫౌండర్‌ ఎన్‌…

APTELANGANA

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా కలకలం…

TELANGANA

చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్ ట్వీట్

హైదరాబాద్: తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ట్విట్టర్ వేదికగా రాజా సింగ్ ఈ మేరకు వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమస్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని రాజా…

National

తుక్కుగూడ ఓఆర్‌ఆర్ వరకు మెట్రో విస్తరణ

తుక్కుగూడ ఓఆర్‌ఆర్ వరకు మెట్రో విస్తరణ ! త్వరలో అధ్యయనం చేయనున్న మెట్రో అధికారులు ఐటి రంగం విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్: రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు (31 కిలోమీటర్ల) మేర విస్తరించనున్న మెట్రో నిర్మాణంలో కొన్ని మార్పులు, చేర్పులు జరుగనున్నట్టుగా తెలిసింది. నాగోల్- టు రాయదుర్గం కారిడార్ 3కు కొనసాగింపుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతోనే…

SPORTS

వివాదాలతో సహవాసం ట్రెండ్ సెట్టర్‌ను కాను, నిబంధలకు లోబడే నడిచా

వివాదాలతో సహవాసం ట్రెండ్ సెట్టర్‌ను కాను, నిబంధలకు లోబడే నడిచా కొడుకు కోసమే రిటైర్మెంట్ నిర్ణయం భారీ ఆశలతో సెకండ్ ఇన్నింగ్స్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయి: అంతర్జాతీయ కెరీర్‌లో చివరి టోర్నమెంట్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్, తెలుగుతేజం సానియా మీర్జా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. దుబాయి ఓపెన్ టెన్నిస్ తర్వాత సానియా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ…

National

ఉత్తరప్రదేశ్‌లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడి

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శివపాల్‌ యాదవ్‌, తన పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న చౌదరి చరణ్‌ సింగ్‌ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనను కవర్‌ చేయకుండా మార్షల్స్‌ అడ్డుకునాురు. జరులిస్టులు, కెమెరామెన్లపై దాడికి దిగారు. మార్షల్స్‌ విధి నిర్వహణ అసెంబ్లీకే పరిమితం. వారు అసెంబ్లీలో మాత్రమే విధులు నిర్వహించాలి. ఇలాంటి ప్రాంతాలు…

National

కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. వ్యక్తిగత ఫొటో షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు

కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య పోరు చర్చనీయాశంగా మారింది. చివరికి ఆ రాష్ట్ర హోంమంత్రి జోక్యం చేసుకునే వరకు చేరింది. ఇద్దరు ఉన్నతాధికారిణులపై చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఇంతకు ఏం జరిగింది..? ప్రభుత్వ ఆగ్రహానికి కారణం ఏమిటి..? ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఐపీఎస్ అధికారిణి డి.రూప మౌద్గిల్ కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థలో ఐజీపీ ఎండీగా పనిచేస్తున్నారు. రోహిణి…