ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ
అల్లదుర్గ్ మెదక్ ప్రతినిధి : అల్లదుర్గంలో హిందూ యువ వాయిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించరు…..
అల్లదుర్గ్ మెదక్ ప్రతినిధి : అల్లదుర్గంలో హిందూ యువ వాయిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించరు…..
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించికున్నారు. రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భవ సమయమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 21 రకముల ద్రవ్యములతో సద్యోజాత విధానముగా షోడశోపచార పూజాధి కార్యక్రమాలు కన్నుల…
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 15, 16 తేదీలలో సవ్యంగా సాగింది. ఆ పర్యటనకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక పోలీసులు సహాయంతో పర్యటన అడ్డుకోవడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నీదర్శనమని అన్నారు. కొద్ది మందిపైనే కేసులు పెట్టడం కాదు వేలాదిమంది…
4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని పాఠశాల నందు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విధంగా రాజకీయ…
టాలీవుడ్ యువనటుడు నందమూరి తారకరత్న కన్ను మూశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు.. ఉన్నపలంగా కిందపడిపోయిన తారకరత్నను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా గుండెపోటుతో మూడు వారాల క్రితం బెంగళూరు నారాయణ ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత 23 రోజులుగా ఆసుపత్రి లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య వస్తోన్న హెల్త్ బులిటెన్స్ లో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడం.. దాంతో…
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో రీమేక్ సినిమాలు చేసే ప్రస్తావన వస్తే వాటిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ ల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి. అయితే వీరు ఇప్పటికీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ చిరంజీవి అయితే ఓ రీమేక్ లో మళ్ళీ తన సినిమా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం చిరంజీవి…
వచ్చే సంక్రాంతికి ‘ప్రాజెక్ట్-కె’ సినిమా విడుదల కాబోతోందిట. ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ, ‘ఆదిపురుష్’ సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ‘త్వరలో వచ్చేస్తుంది..’ అని ‘ఆదిపురుష్’ టీమ్ అంటోంది. కానీ, అదెక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ సంక్రాంతికే ‘ఆదిపురుష్’ వచ్చేయాల్సింది. కానీ, రాలేదు. సో, ‘ప్రాజెక్ట్-కె’ విషయంలో రిలీజ్ డేట్ (12 జనవరి 2023) అంటూ ప్రకటించడం ఒకింత అత్యుత్సాహమే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. దీపికా పడుకొనే ఈ ‘ప్రాజెక్ట్-కె’…
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంతరాష్ట్ర రహదారిపై పోలీసు స్టేషన్ దాటిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ డౌన్ వద్ద ఉదయం 9.15 సమయంలో ఎదురుదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ లారీ నుజ్జు లో ఇరుక్కుపోవడం తో స్థానిక ఎస్సై జగదీష్ నాయుడు తమ సిబ్బందితో జెసిబి మరో లారీ సహాయంతో బయటికి తీశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం తో అందురు ఊపిరి పీల్చుకున్నారు
4 H Dనేటి నుంచి చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా ఏటా చెన్నూరు పట్టణంలోని పెద్ద మసీదు వెనకాల ఉన్న దర్గా వద్ద నిర్వహించే హజ్రత్ సయ్యదా బాబా రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యుల నేతృత్వంలో స్థానిక దర్గా ప్రాతంలో ఏర్పాట్లు చేశారు. దర్గాకు రంగులు వేయించి అందంగా ముస్తాబు చేశారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు, పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల…
4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసిర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం టిఆర్ఎస్ మహారాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలనా చాలా అద్భుతంగా ఉందని ఇలాంటి నాయకులు భారతదేశంలో కేసీఆర్ లాంటి వాళ్ళని ఉండాలని తెలిపారు అనంతరం రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు .. చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు