4news HD TV

AP

సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో ఉన్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు.పవిత్ర ఏలేరు నదిలో స్తానా లు ఆచరించి స్వామివారిని. దర్శించుకునీ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా తగు ఏర్పాట్లు చేశారు

TELANGANA

మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు

4 H D మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి శివనామస్మరణలో భక్తులు మునిగితేలారు మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూర్, జైపూర్, కోటపల్లి భీమారం మండలాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో మహాదేవుని వేడుకలు జరుపుకుంటున్నారు గోదావరిలో పుణ్య స్నానాలు చేసీ శివునికి అభిషేకం నిర్వహించారు ఉత్తరవాహిని గోదావరి నదికి స్నానాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పట్టణంలో ని అంబా అగస్తేశ్వర శివాలయలలో ప్రత్యేక పూజలు… గోదావరి నది వద్ద భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసులు…

AP

శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం. లో తామరాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదానం లో పలు భక్తులు వేలాది సంఖ్య లో వచ్చి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు..ఈ అన్నదాన సంతర్పణ గత కొన్నేళ్లుగా మహా శివరాత్రి పండుగ నాడు నిర్వహిస్తున్నారు…కాగా ఈరోజు శివరాత్రి కావడంతో చుట్టూ పక్కల గ్రామాలనుండి తరలి వచ్చారు.ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ,మరియు గ్రామ…

TELANGANA

పోతురాజు గుడి దగ్గర వైభవంగా మహాశివరాత్రి వేడుకలు…

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీ పోతురాజు గుడి దెగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.శనివారం వేకువజాము నుంచే భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ సున్నం సరస్వతి దంపతులు,ఎంపీటీసీ నారం నాగలక్ష్మి దంపతులు, మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు దంపతులు, వుజ్జిని సాయిబాబు దంపతులు, పల్లెల రామలక్ష్మయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు…

AP

హర హర మహాదేవ శంభో శంఖ రా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం

ఏలూరుజిల్లా హర హర మహాదేవ శంభో శంఖ రా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శని వారం మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి. రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ తో కలిసి బలివే రామస్వామిని దర్శించి పూజలు చేశారు. .ఎన్నో ఏళ్లకు అరుదుగా శని వారం శని త్రయోదశి కలయికతో రెండూ ఒకేసారి రావడం…

AP

సర్వజనులకు భగవంతుడు ఒక్కడే

పార్వతీపురం పట్టణంలోని ఓంశాంతి కేంద్రంలో 87వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ కృష్ణారావు విచ్చేశారు. ఈ వేడుకల్లో ముందుగా ప్రధాన రహదారి గుండా విశ్వశాంతి పాదయాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బ్రహ్మకుమారి జ్ఞాన రత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సర్వజనులకు భగవంతుడు ఒక్కడే అని తెలిపారు. అలాగే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రాముఖ్యత గురించి తెలిపారు. నేటి దైనందిక జీవితంలో మానవుడు…

Uncategorized

మిమ్మల్ని థ్రిల్‌ చేసేందుకు వస్తున్నారు: అఖిల్‌

హైదరాబాద్‌: కిరణ్‌ అబ్బవరం థ్రిల్‌ చేసేందుకు వస్తున్నారని హీరో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) అన్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అఖిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ నటులు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి (Kashmira Pardeshi) ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించిన చిత్రమిది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం…

AP

దంపతులను వేధిస్తున్న ఆళ్లగడ్డ ఎస్ ఐ

  నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన అలిఫా,మాబు హుస్సేన్ దంపతులను తీవ్ర పదజాలంతో తిట్టి, భర్త మాబు హుస్సేన్ ను బుటుకాలితో తన్ని హింసించిన ఆళ్లగడ్డ ఎస్ ఐ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, చింతకుంట గ్రామ దంపతులు అలిఫా, మాబు హుస్సేన్ లకు ఏదైనా జరిగితే ఆళ్లగడ్డ ఎస్ఐ తిమ్మయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందన్న నంద్యాల బిజెపి కార్యదర్శి షేక్ చాందిని.

CINEMA

సాంగ్స్ కోసమే భారీగా ఖర్చు.. ఏకంగా ఐదుగురు టాప్ కొరియోగ్రాఫర్స్!

సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక భారీ బడ్జెట్లో సినిమాలను తెరపైకి తీసుకువచ్చే దర్శకులలో శంకర్ ఒకరు. ఒక విధంగా ఇండియాలోనే బడ్జెట్ తో అంచనాలను పెంచిన ఏకైక దర్శకుడు శంకర్ చెప్పవచ్చు. ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ప్రతి ఒక్కటి కూడా చాలా కాస్ట్లీ గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాంగ్స్ కోసం కూడా శంకర్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సాంగ్స్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉండాలి అని మ్యూజిక్ నుంచి కొరియోగ్రఫీ వరకు…

CINEMA

‘కస్టడీ’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్ పెయిర్ – నాగ చైతన్య, కృతి శెట్టిపై ఒక పాటను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏడు విభిన్నమైన భారీ సెట్లు వేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ కలిసి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో…