4news HD TV

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో భారత్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మీడియా జానీ 14వ వర్ధంతి సభలో మాట్లాడుతున్న జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు గారు

National

నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం చేస్తున్నారు: సీఎం కేసీఆర్

ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు. పార్లమెంటులో మోడీ, రాహుల్ గాంధీలు మాట్లాడిన విధానంపై ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని ప్రభుత్వాలను కూల్చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్లమెంటులో రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మన దేశ తలసరి ఆదాయం శ్రీలంక, బాంగ్లా దేశ లకన్నా వెనకపడిపోయిందని, 192 దేశాల్లోమన దేశం…

APTELANGANA

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…

TechnologyTELANGANA

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా…

APTELANGANA

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…

CINEMA

ఫిలింనగర్ భూ వివాదంలో నిర్మాత సురేష్ బాబు, రానా లపై కేసు నమోదు..!!

గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఓ ల్యాండ్ కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నిర్మాత సురేష్ బాబు హీరో రానాకీ వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఈ వివాదం విషయంలో పలుమార్లు రానా కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు మరియు రానా ఇటీవల తనని రౌడీల సహాయంతో బెదిరించి తన స్థలం నుండి ఖాళీ చేయించారని.. బంజారాహిల్స్ పోలీసులకు…

National

పాతికేళ్ళ అమ్మాయి కోసం .. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోన్న దిల్ రాజు..!!

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్. గత రెండు దశాబ్దాల నుండి టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజ్. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో పని చేస్తారు. ఇండస్ట్రీలో దిల్ రాజ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. దీంతోనే దిల్ రాజ్ కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన తమిళ హీరో…

National

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

AP

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…