4news HD TV

National

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సలీం గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సలీం గారు

CINEMA

మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్‌పై (Unni Mukundan) ట్రయల్ కోర్టు విచారణపై స్టేను కేరళ హైకోర్టు గురువారం రద్దు

ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్‌పై (Unni Mukundan) ట్రయల్ కోర్టు విచారణపై స్టేను కేరళ హైకోర్టు గురువారం రద్దు చేసింది. మహిళ పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా నటుడు కోర్టును తప్పుదోవ పట్టించారని ఆ మహిళ పేర్కొంది. ఈ విషయంలో మధ్యంతర స్టే మంజూరు చేయబడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా స్టే ఆర్డర్ పొందినట్లయితే…

CINEMA

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల మోత

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల మోత మోగించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో.. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. మౌత్ టాక్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది. అయితే మాస్ మాహారాజ్ రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్…

AP

పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా÷ వీరులపాడు పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రధాన అర్చకులు సీతారామ చార్యులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణ నడుమ 11. 16 నిమిషాల శుభముహూర్తాన ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సతి సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నరు 20వేల మందికి అన్నప్రసాద ఏర్పాటుచేసిన గ్రామ కమీటీ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన…

TELANGANA

సముద్ర తీరంలో పుట్టినరోజు వేడుకలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి మనోహర్ తన అభిమాన నాయకుడు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు సముద్ర తీరాన జరిపారు. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దయాకర్ రెడ్డి లాంటి వ్యక్తి ఖమ్మం జిల్లా లో ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని అడిగిన వారికీ లేదనకుండా సహాయం చేసే మంచి మనసున్న మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ….. పొంగులేటి శ్రీనన్న క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ .. జూపల్లి రమేష్…

AP

గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించడం జన్మ జన్మల సుకృతం అన్న మామిడి నరసింహమూర్తి

  ప్రత్తిపాడు,గర్భిణీ మహిళలకు,తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందజేయడం పూర్వజన్మతో పాటు గర్భిణీ తల్లులకు ఆహారాన్ని అందించడం జన్మ జన్మల సుకృతమని ప్రత్తిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 160 మంది గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిమిత్తం…

AP

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతోంది రాష్రంలో ప్రమాదవశాస్తూ మరణించిన 96 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి రు॥4.80 కోట్లు, ప్రమాధబారినపడిన 165 మందికి మెడికల్ బిల్లుల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయలు అందించి పార్టీ వారి…

National

అంతంటారు.. ఇంతంటారు.. కానీ ఇంటిపేరు మాత్రం వద్దంటారు’

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పై చురుక్కులు, చమక్కులతో విరుచుకుపడ్డారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇంటిపేరైన నెహ్రూ (Nehru surname) ఆయన తరువాత తరాలు ఉపయోగించకపోవడంపై విమర్శలు గుప్పించారు. నెహ్రూ (Jawahar lal Nehru) పేరును దాదాపు 600 ప్రభుత్వ పథకాలకు పెట్టారని, తమ ప్రభుత్వం నెహ్రూ (Jawahar lal Nehru) పేరును ఏ పథకానికైనా పెట్టకపోతే, రచ్చ చేస్తారని…

National

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల పరీక్ష తేదీల్లో మార్పులు

2023 పరీక్ష తేదీలను మార్చారు. పూర్తి వివరాలకు, అలాగే, రివైజ్డ్ డేట్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కేవీఎస్ అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.in. లో చూడవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ 15 (Advt 15), అడ్వర్టైజ్ మెంట్ 16 (Advt 16) ల్లోని ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన పరీక్ష తేదీలను మార్చి, ఆయా పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల పరీక్ష తేదీలను మార్చాల్సి వచ్చిందని కేవీఎస్ ప్రకటించింది. KVS CBT Exam…