4news HD TV

National

టీడీపీని వదలని 70+ బొమ్మాళి! జనసేనాని చెప్పిందే..!!

`తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983) 2024 నాటికి కనుమరుగవుతుంది. అప్పుడు జనసేన బలపడుతుంది..` అంటూ ఒకానొక సందర్భంలో ఆ మధ్య జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ఆనాడు(1983) ఎన్టీఆర్ తరహాలో జనసేన(Janasena)కు కొత్తతరం నాయకత్వం వస్తుంది. ఫలితంగా రాజ్యాధికారాన్ని అందుకోగలమని అప్పట్లో పవన్ ఇచ్చిన దిశానిర్దేశం. ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ కనిపిస్తోంది. 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న లీడర్లు పక్కకు తప్పుకుంటూ వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీ అంతటా…

National

హిమాచల్ ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన.. నలుగురు చిన్నారులు సజీవదహనం

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. థానా అంబ్‌లోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ప్రజల సహాయంతో మంటలను అదుపు చేశాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం. సమాచారం ప్రకారం.. ఉనా…

TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులొ విద్యుత్ షాట్ సర్క్యూత్తో అగ్ని ప్రమాదం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులొ విద్యుత్ షాట్ సర్క్యూత్తో అగ్ని ప్రమాదం.. చుండ్రు దుర్గారావు డాబా ఇంట్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల మంటలు పైకి ఎగసి మొత్తం సామాగ్రి అగ్నికి ఆహుతి. దుర్గారావు వ్యవసాయ పనులకు నిమిత్తం బయటికి వెళ్ల వచ్చేప్పటికి ఫ్రీజ్, మంచాలు, బీరువా, బట్టలు, 50 వేలు నగదుతో సహా పూర్తిగా కలిపోయాయి.

Uncategorized

ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ పాఠశాలలో ఫంక్షన్

ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ పాఠశాలలో గురువారం ఓ ప్రైవేటు ఫంక్షన్ జరిగింది. పిల్లలు ఆడుకునే స్థలాన్ని ఓ ప్రజా ప్రతినిధి చెప్పారు అనే సాకుతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చారు. దానికి గాను వారికి తగిన పారిపోషకం పుట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై వారిని ప్రశ్నిస్తే మాకు ప్రజా ప్రతినిధులు నుంచి ఫోన్ వచ్చిందని దాని వాళ్లే పిల్లలు స్కూల్లో ఉన్న టైంలో కూడా ఇచ్చామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు…

CINEMA

వివాదాలకు సినీ ఇండస్ట్రీనే కాదు, బుల్లితెర కూడా అతీతం కాదు

వివాదాలకు సినీ ఇండస్ట్రీనే కాదు, బుల్లితెర కూడా అతీతం కాదు. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాదు, బుల్లితెర మీద కాస్త ఫేమ్ సంపాదించిన వాళ్లు కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. తాజాగా ఇలా సరిగమప ద్వారా ఫేమస్ అయిన యసస్వి కొండెపుడి ఇలాంటి ఓ వివాదంలోనే ఇరుక్కున్నాడు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ యసస్వి మీద ఫైర్ అవ్వాల్సినంత వివాదం ఏంటో తెలుసుకుందాం. యసస్వి కొండెపుడి అనే పేరు రాత్రికి రాత్రే…

National

కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది

కోర్టు భవనంలోకి పొరపాటున ప్రవేశించిన చిరుత పులి అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను చూసి ఆందోళనకు గురైన చిరుత అక్కడ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. Leopard enters court building: ఇద్దరి పై దాడి Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనం కాంపౌండ్ లోకి చొరబడిన చిరుత పులి…

AP

కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం,జగన్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సమావేశం ముగిసింది. కర్నూలుకు న్యాయ రాజధాని(Capital) హంగులు ఏర్పాడేలా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, విశాఖ టెక్ పార్కు కు 60 ఎకరాలు కేటాయిస్తూ, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ ఆ దిశగా క్యాబినెట్ ఆమోదాలు కనిపించడం గమనార్హం. ఏపీ క్యాబినెట్ (AP Cabinet) నవరత్నాలతో పాటు గత ప్రభుత్వ…

TELANGANA

సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థ ల నుండి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్ ఐసీ అదానీ గ్రూప్ లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎస్బీఐ నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ.…

AP

ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి నేడు చంద్రబాబు స్టేట్ టూర్ కోఆర్డినేటర్స్ రవి యాదవ్, గంటా గౌతమ్, పరుచూరి కృష్ణ, టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూతో కలిసి చంద్రబాబు పర్యటించే రూట్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఫిబ్రవరి 15, 16 ,17 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఖరారు…

AP

నూతన అన్నవరం ట్రస్టు బోర్డు మెంబెర్ దలే చిట్టిబాబుని అభినందించిన ఎమ్మెల్యే పర్వత

  కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా నియమితులైన దలే చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే పర్వత మరియు స్థానిక వైస్సార్సీపీ నేతలు చిట్టిబాబుని పూలమాలలు వేసి దుశ్శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా దలే చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఎమ్మెల్యే పర్వత ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు.ఎమ్మెల్యే పర్వత అడుగుజాడల్లో నడుస్తూ…