4news HD TV

TELANGANA

CPM ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిఅర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. వినతిపత్రం

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ CPM ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిఅర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. వినతిపత్రం అందజేశారు సీపీఎం నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలి డిమాండ్ చేశారు ఇటి కార్యక్రమంలో సీపీఎం…

TELANGANA

అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది

4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తర్వాత అక్కడి అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోళ్లులో వేగమ్మరింతపెరిగింది. క్రయ విక్రయాలు చేయరాదనే నిబంధన…

AP

నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ

పార్వతీపురం మన్యం జిల్లా నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ • ఆకలితో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష • రోజుల తరబడి భోజనం బాగులేకపోవడంతో మంగళవారం కంచాలు తిరగేసిన విద్యార్థులు • అధికారుల హామీతో కార్యక్రమం ముగింపు పార్వతీపురం స్థానిక బైపాస్ రోడ్డులో గల గిరిజన సంక్షేమ పోస్టు మెట్రిక్ కళాశాల బాలురు వసతీ గృహంలో మంగళవారం నాడు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భోజనం బాగులేకపోవడంతో హాస్టల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం…

AP

ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు.

  ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,ఇందుకూరు పేటలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) కొండలరావు సమక్షంలో గత 2022 సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తేదీన దేవీపట్నం మండలం లోని శరభవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయం ప్రారంభోత్సవానికి దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి కి…

TELANGANA

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం………..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,నెమలిపేట గ్రామంలో జరిగిన పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతూ నా అనుచరులను కాదు దమ్ము ఉంటే నన్ను సస్పెండ్ చేయండి,ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఛాలెంజ్ చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి…ఈ కార్యక్రమంలో PSR యూత్ సభ్యులు నాగకిశోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పొంగులేటి వెంటే నడుస్తుందని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సైనికుల్లా పనిచేస్తామని తెలియచేసారు. ఈ ఆత్మీయ సమ్మేళనం…

AP

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా చేసిన నంద్యాల కాంగ్రెస్ నాయకులు

  దేశ సంపదను దోచి కార్పొరేట్ సంస్థలకు పంచి పెడుతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్న నంద్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ సంపంగి రామకృష్ణ ల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ స్టేట్ బ్యాంక్…

APTELANGANA

ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‍ చోరీ.. ఎలా బయటపడిందంటే!

ఆశ్చర్యపరిచేలా ఓ వెరైటీ దొంగతనం జరిగింది. ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ (Railway Track Stolen) చోరీకి గురైంది. అంటే రైలు పట్టాలనే దొంగలు ఎత్తుకుపోయారు. మొత్తంగా రైల్వే ట్రాక్‍నే మాయం చేశారు. బిహార్‌ (Bihar) లోని సమస్తిపూర్‌(Samastipur)లో ఇది జరిగింది. మొబైల్ సిగ్నల్ టవర్లు, బ్రిడ్జిల వస్తువులు చోరీ జరిగిన ఘటనలు గతంలో జరుగగా.. ఇప్పుడు ఏకంగా కిలోమీటర్ల మేర రైలు పట్టాలే దొంగతనానికి గురయ్యాయి. ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఉద్యోగుల…

National

ఢిల్లీ మేయర్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస

ఢిల్లీ మేయర్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస జరిగింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 6) కూడా జరగలేదు. మేయర్ ఎన్నిక కోసం కౌన్సిలర్లు సమావేశమై ఎటూతేల్చక పోవడం నెల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఢిల్లీకి మేయర్ ఎప్పుడొస్తారు.. ఏ పార్టీకి పీఠం దక్కుతుందున్న ఉత్కంఠ మరికొంత కాలం సాగనుంది. బీజేపీ(BJP)కి అనూకూలంగా లెఫ్టినెంట్…

AP

`వందే భారత్` తరహాలో మెగా సిటీలకు వందే మెట్రో రైళ్లు

వందే మెట్రో రైళ్లు(Vande Metro) ఈ ఏడాది ఆఖరి నాటికి పరుగు పెట్టబోతున్నాయి. దేశం లోని ప్రధాన నగరాలను కేంద్రంగా చేసుకుని కనీసం 100 కిలోమీటర్ల పరిధిలోని సిటీలను కలుపుతూ ఈ మెట్రలోను నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ నాటికి వందేభారత్ రైళ్ల (Trains) మాదిరిగా వందే మెట్రో రైళ్లను పరిచయడం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ఏడాది ఆఖరి నాటికి వందే మెట్రో…

AP

ఎన్నికల బడ్జెట్‌, ఎస్సీలకు పెద్ద పీట, బీసీలకు నామమాత్రం

ఎన్నికల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం( Telangana Budget) రూపకల్పన చేసింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను సోమవారం ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్ద పీట(Welfare) వేస్తూ ఎన్నికల దిశగా కేటాయింపులను చూపారు. గత ఏడాది కంటే అంచనాలను భారీగా పెంచుతూ వచ్చే ఆర్థిక ఏడాది(2023-2024)కి రూ. 2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ ( Telangana Budget) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Budget) భారీ…