4news HD TV

AP

ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల `డెడ్ లైన్ `కు జగన్మోహన్ రెడ్డి చెక్

xవిద్యార్థులకు పరీక్షల సమయం వచ్చేస్తోది. సాధారణంగా ఆ టైమ్ లోనే ఎప్పుడూ ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు(Jagan Employees) ఎన్నికలు సమీపంలో ఆందోళన బాట పడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వానికి ఈనెల 26వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఆ రోజు లోపు సీపీఎస్ (CPS)రద్దు చేయకపోతే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈనెల 24న యూటీఎఫ్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల సంఘాలు జేఏసీగా ఏర్పడి…

AP

నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీ

పార్వతీపురం మన్యం జిల్లా 12 గంటల 45 నిమిషాలకు పార్వతిపురం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళుతుండగా మండ సమీపంలో ఎదురుగా వస్తున్న నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీకొని అదుపుతప్పి రోడ్డుపై తిరగబడింది ఆ సమయంలో సుమారు 23 ప్రయాణికులు జర్నీ చేస్తున్న అన్నారు పురుషులు 10 మంది స్త్రీలు 13 మంది ఇద్దరికీ స్వల్పంగా గాయాలు అవ్వడంతో వారికి కురుపాం ఆసుపత్రికి తరలించారు ఒకరికి కంటిపై ఒకరికి…

AP

11వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

  పార్వతీపురం మన్యం జిల్లా : 11 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని…

AP

పార్వతీపురం మండలం డోకిశీల ఆశ్రమ పాఠశాల

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ డోకిశీల పంచాయతీ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ హాస్టల్ వార్డెన్ పట్టించికోవడం లేదు హాస్టల్ విద్యార్థులు స్నానాలు చేయకుండా ఎలా వెళ్తామని క్లాస్ రూమ్ కి వెళ్ళమని విద్యార్థులుఆందోళన చెందుతున్నారు రెండు రోజుల నుంచి తాగడానికి మంచి నీరు స్నానానికి నీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 206 మంది విద్యార్థులు ఇలాగే ఉన్నామని తెలియజేశారు

AP

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం నకు ముఖ్య అతిధులు గా రంపచోడవరం నియోజకవర్గంటీడీపీ ఇంచార్జి శ్రీమతి వంతల రాజేశ్వరి మరియు నియోజకవర్గం పరిశీలకులు యర్ర వేణుగోపాల్ రాయుడు మరియు అరకు పార్లమెంట్ ఆర్గనైసింగ్ కార్యదర్శి సంఘం శ్రీకాంత్ రంపచోడవరం మండలం అధ్యక్షులు కారం సురేష్ బాబు దేవీపట్నం…

AP

Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం,

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం, గేదెలు కాసుకునే వ్యక్తులైన మహిళల పట్ల గౌరవంగా మాట్లాడరు మీరు దళిత సమాజా వర్గానికి చెందిన నాయకులై ఉండి దళిత మహిళా పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం, కీసర గ్రామంలో జగనన్న ఇళ్ల…

APTELANGANA

క్రమ నిర్మాణాలకు పెట్టింది పేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక

4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయ రాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు. ప్రజాప్రతిని ధులు, రాజకీయ నాయకులే ఈ దందాను…

AP

సమస్యలపై పెద్దఎత్తున కదం తొక్కిన అంగన్వాడీలు

  ఏలూరు (కలెక్టరేట్),ఫిబ్రవరి – 6: సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీరాణిల పోరాడాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల యం.ఎల్.సి.షేక్ సాబ్జి అన్నారు.ఈ మేరకు సోమవారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జ్యూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన సాగింది.అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హసీనా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా షేక్ సాబ్జి పాల్గొని…

CINEMA

నాగచైతన్య రెండో పెళ్లికి షాకింగ్ కండిషన్ పెట్టిన అమల.. కోపంలో నాగచైతన్య..!!

గత ఏడాది నుండి అక్కినేని ఫ్యామిలీ ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అంతేకాదు ప్రతి విషయంలో అక్కినేని ఫ్యామిలీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య నటించిన సినిమాలు వరసగా డిజాస్టర్ అయ్యాయి. ఇదిలా ఉంటే నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా కూడా అక్కినేని అభిమానులను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోయింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ పై అక్కినేని అభిమానులు కూడా చాలా నిరాశగా ఉన్నారు.అక్కినేని ఫ్యామిలీకి కేవలం సినిమాల…

World

భారత్ పై కూడా ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) ప్రారంభమై సంవత్సరం పూర్తి కావొస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. యుద్ధ (Russia Ukraine war) ప్రభావం ప్రపంచ దేశాల ఎకానమీ (world economy)పై తీవ్రంగా పడుతోంది. అమెరికా, యూరోప్ (europe) దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది. Ukraine wants sanctions against India: ఇండియా పైనా ఆంక్షలు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ మెరెజో (Oleksandr Merezhko) ఆ…