4news HD TV

CINEMA

జూనియర్‌ ఎన్టీఆర్‌ నన్ను నిండా ముంచేశాడు.. ప్రొడ్యూసర్‌ సంచలన ఆరోపణలు..!

ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్ ఏ రేంజ్‌ లో ఉందో అందరికీ తెలుసు. అలాగే ప్రభాస్ రేంజ్‌ అంతకు మించి ఉంది. వీరిద్దరూ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరిద్దరూ కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఉన్నప్పుడు వారితో సినిమాలు చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. అయితే అప్పట్లో నైజాంలో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్న ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు…

APTELANGANA

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను(Yuvagalam) అడ్డుకునే ప్రయత్నం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను(Yuvagalam) అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. పోలీసు ఆంక్షల నడుమ సాగుతోన్న యాత్ర తరచూ టెన్షన్ కు దారితీస్తోంది. ప్రచార రథాన్ని సీజ్ చేయడం, బహిరంగ సభలను అడ్డుకోవడంలాంటి ప్రయత్నాలను పోలీసులు(Police) చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా టెన్షన్ నెలకొంటోంది. పాదయాత్రను వైసీపీ అడ్డుకుంటోందని.(Yuvagalam) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తతను చూశాం. 100 కిలో మీటర్ల…

National

చిక్కుల్లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ అదానీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ అదానీ (Adani) చిక్కుల్లో పడ్డారు. అదానీ సంస్థలకు చెందిన స్టాక్స్ అన్నీ స్టాక్ మార్కెట్ లో భారీగా పతనం అవుతున్నాయి. ఈ కారణంగా అదానీ సంపద ఆవిరవుతూనే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. .భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు. అదానీ (Adani)…

AP

ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి

ఏలూరు జిల్లా ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. మృతి చెందిన మహిళ వివరాల కోసం ఆరాధిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు… మృతురాలి బంధువులు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు…

CINEMA

నల్ల చీరలో ఎద పరువాల విందు చేస్తున్న శ్రద్దాదాస్..!

చాలామంది భామలు వయసు పెరుగుతున్నా సరే తమ అందాలు తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఎప్పటి కప్పుడు తమ హాట్ ఫిజిక్‌ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి శ్రద్దాదాస్ కూడా వచ్చి చేరింది. ఆమె తన ఒంపు, సొంపులతో హీటు పుట్టిస్తోంది ఈ అందాల భామ. ఎప్పటికప్పుడు తన ఘాటు పరువాలతో పిచ్చెక్కిస్తోంది. Shraddha Das Latest Saree Beautiful Photos ఆమెకు ఎంత వయసు పెరుగుతున్నా సరే అందాలు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఆమె…

APTELANGANA

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ, వారు బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. లో లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన నాటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హత తదితర రిక్రూట్ మెంట్ (BSF…

CINEMA

కిచ్చ సందీప్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరబోతున్నాడా?

కన్నడ నాట తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్న హీరో కిచ్చ సందీప్. మాస్ జనాల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కిచ్చ సందీప్ కు.. కన్నడ నాట ఎంతో అభిమానం ఉంది. అక్కడ కిచ్చ సందీప్ ను కేవలం హీరోగానే కాకుండా, కన్నడ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా కన్నడీగులు భావిస్తుంటారు. అలాంటి కిచ్చ సందీప్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే చర్చ సాగుతోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా తిరుగులేని ఫాలోయింగ్ ను…

National

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కీలక నిర్ణయం

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కీలక నిర్ణయం. శుక్రవారం నుంచి అమూల్ పాలు (Amul Milk) లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు రూ.70కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి…

National

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

ఎన్టీఆర్ జిల్లా÷ కంచికచర్ల లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు సేబ్ ఎస్పీ మెకా.సత్తిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం చిత్తూరు జిల్లా నుండి కంచికచర్లకు రవాణాచేస్తున్న దుర్గామయి ట్రాన్స్పోర్ట్ లో సేంధిని ఫ్యాప్స్ కంపెనీ లారీ వీరులపాడు మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్పిరిట్నీ తీసుకొచ్చి గ్రామంలో అమ్మకాలు జరుపుతుండగా లారీ ని పట్టుకొని ఇద్దరు ను అరెస్టు చేసి ట్రాన్స్పోర్ట్…

TELANGANA

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రగతి : గవర్నర్ తమిళి సై

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతీ రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ ముందుకు పోతోందని.. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం పురోగమిస్తోందని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ పురోగమిస్తోందని, అనేక అపూర్వ విజయాలు సాధించిందని గవర్నర్ వెల్లడించారు. ఒకప్పుడు…