4news HD TV

AP

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది.కార్మికులకి ఇవ్వాల్సిన నెలవారీ జీతాల పెంపుదల, రెగ్యులరైస్,మరియు 8 గంటల డ్యూటీ విధానం గురించి ఆఫీస్ ని ముట్టడి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న గౌడ్ గారు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

AP

జగన్ ఎత్తుగడకు టెక్నాలజీతో చెక్ పెట్టేలా చంద్రబాబు చతురత

విజయం సాధించడానికి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎలక్షనీరింగ్ ఈ మూడు అంశాలు ప్రధానం. వాటిలో ఏ ఒక్క దానిలో వెనుకబడ్డా గెలుపు అందుకోవడం కష్టం. ఆ విషయాన్ని బాగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈసారి వాటికి మరింత పదును పెడుతూ వాలంటీర్లు, వాళ్లకు సమాంతరంగా పొలిటికల్ వాటంటీర్లను సిద్ధం చేశారు. వాళ్ల ద్వారా ఇప్పటికే ఓటర్ల జాబితాలోని టీడీపీ సానుకూల ఓటర్ల పేర్లను తొలగించారు. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ…

AP

ద్విచక్ర వాహనాలు వాడుతున్న కార్మికులకు అవగాహన

ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఈ రోజు అనగా 31.01.2023 వ తేది నాడు ఏలూరు ఇంఛార్జి డిఎస్పీ జి వి యస్ పైడేశ్వరరావు గారు,భీమడోలు సీఐ వి వెంకటేశ్వరరావు గారు ద్వారక తిరుమల ఎస్ఐ సుదీర్ గారు వారి యొక్క సిబ్బంది తో సిహెచ్ పోతేపల్లి గ్రామంలో ఉన్న గోద్రెజ్ ఆయిల్ ప్లాంట్ కర్మాగారం నందు హెల్మెట్ ధరించడం వలన కలిగి ఉపయోగాలను గురించి ద్విచక్ర…

AP

రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం యర్రవరంలో నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్,సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ ఆధ్వర్యంలో రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు.డెల్టా హాస్పిటల్ జనరల్ మేనేజర్ క్రాంతికుమార్,యాక్టివిటీస్ మేనేజర్ శివప్రసాద్ సూచనలతో డాక్టర్ కె.వి.డి వరప్రసాద్ పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం…

AP

పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైయున్న గిరిజన ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంబరపాలమాంబ సిరిమానోత్సవం

పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైయున్న గిరిజన ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంబరపాలమాంబ సిరిమానోత్సవం అంగుగరంగ వైభవంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. ఈ జాతరకు సుమారు రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారి దర్శనార్థం వచ్చారని అంచనా. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గడ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఉపముఖ్యమంత్రి.. గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు అయినటువంటి శ్రీ…

AP

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ

31.01.2023 ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి డిపో కి చెందిన AP 35 Z 0122 నంబర్ గల బస్ భద్రాచలం నుండి రాజమండ్రీ వెళ్తుండగా C.I మణికంఠ రెడ్డి తనిఖీ చేయగా తమిళనాడు కి చెందిన నలుగురు వ్యక్తుల వద్ద నుండి సుమారు 20 కేజీ ల గంజాయిని పట్టుకున్నారు నిందితులు భద్రాచలం నుండి తమిళనాడు…

AP

గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

  పార్వతీపురం మన్యం జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మున్సిపాలిటీలలో అర్హులైన పేదలకు గోధుమపిండి పంపిణీ ప్రారంభం అయింది. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ బుధవారం స్థానిక నాయుడు వీధిలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆహార భద్రతకు గోధుమపిండిని ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రెండు కేజీల గోధుమపిండిని కిలో రూ.16 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో…

AP

ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ, చెన్నూర్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మామిడి అక్షిత ఆద్వర్యంలో ర్యాలీ

4 H D ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ, చెన్నూర్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మామిడి అక్షిత ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ, సిద్దం వేణు అనే ఒక బిఅరెస్ zptc తమ నాయకుడిని కాలితో తన్నాడు అని, దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాడు విద్యార్ధుల భలిదానాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ, అధికారం ఉందనే మధంతో విద్యార్థి నాయకుల పై దాడి…

CINEMA

బాబోయ్ నానిని వెండి తెరపై ఇలా చూడగలమా భయ్యా?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన నాచురల్ స్టార్ నాని యొక్క దసరా చిత్రం టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని ముందే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నాని లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటి వరకు చూడని నానిని ఈ సినిమాలో చూడబోతున్నామంటూ దర్శకుడు చెప్పగానే చెప్పాడు. టీజర్ లో నాని ని అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా…

World

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. త్వరలో జరగబోతున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఒక్కడే 33 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలవడంతో తన పార్టీ ఎంపీల అందరిని రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప…