భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది.కార్మికులకి ఇవ్వాల్సిన నెలవారీ జీతాల పెంపుదల, రెగ్యులరైస్,మరియు 8 గంటల డ్యూటీ విధానం గురించి ఆఫీస్ ని ముట్టడి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న గౌడ్ గారు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

