4news HD TV

World

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. త్వరలో జరగబోతున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఒక్కడే 33 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలవడంతో తన పార్టీ ఎంపీల అందరిని రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప…

CINEMA

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు చిత్రం భారీ విజయాన్ని సొంతం

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ఆ సినిమా తెలుగులో వారసుడుగా విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. అక్కడ 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్స్ నమోదు చేయక పోవడంతో నిర్మాత దిల్ రాజు తీవ్ర సంతృప్తి తో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. తెలుగులో…

CINEMA

తారకరత్న తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్స్

యువగళం యాత్రలో స్పృహతప్పి పడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా కుదురుకోలేదని తాజాగా వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ్ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించడంతో ఇటు అభిమానుల్లో అటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తారకరత్న ఆరోగ్యంపై నారాయణ హృదయాలయ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఈ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని రకాల తారకరత్నకు అత్యుత్తమ చికితస అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌…

AP

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపము తలెత్తడంతో టేక్ ఆఫ్ అయిన కొంత సమయానికే ల్యాండ్ అయిపోయింది. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎలాంటి నష్టం జరగలేదని, సమస్య కారణాలు లోపం సంభవించడానికి గల కారణాలు గుర్తించి, సరిదిద్దే పనిలో మునిగిపోయారు సిబ్బంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో…

AP

నాడు మరో ఎన్టీఆర్,ఎమ్జీఆర్ నేడు పల్నాడులో జగన్ `సింహ`నాదం!

ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ అంటూ ఇటీవల తనకుతాను పోల్చుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(YCP Jagan) తాజాగా సింహంగా అభివర్ణించుకున్నారు. `తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. అయినా, భయపడకుండా మీ బిడ్డ సింహంలా ఒక్కడే ఎదురెళ్లుతున్నాడు` అంటూ వినుకొండ(Vinukonda) మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి అనడం చర్చనీయాంశం అయింది. పొత్తుల క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు సిద్దమవుతున్నాయని గ్రహించిన ఆయన ప్రత్యర్థులను తోడేళ్లతో పోల్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి…

APTELANGANA

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్‌లో భాగంగా.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో షబ్బీర్ అలీ బీడీ కార్మికులు, తేకేదార్ పరిశ్రమకు సంబంధించిన ఇతరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 14 ప్రధాన బీడీ పరిశ్రమల ద్వారా దాదాపు…

AP

గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికి పూలమాలలతో , శాలువా కప్పి సన్మానించారు.ఎమ్మెల్యే పర్వత ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక…

AP

నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు

పార్వతీపురం, మన్యం జిల్లా : కెమిశీల పంచాయతీ నాయుడు వలస గ్రామం నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని. కోరుతూ పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి పత్రిక విలేకరులతో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు…

National

గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ మెండ ఝాన్సీ అధ్యక్షతన ఘనంగా నివాళులు

ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ మెండ ఝాన్సీ అధ్యక్షతన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు గారు, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం గారు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొనడం జరిగింది.

TELANGANA

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ తనిఖీలు

4 H Dతెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ లు విస్తృత తనిఖీలు చెప్పాట్టారు. చెన్నూర్ రూరల్ CI విద్యాసాగర్, కోటపల్లి SI వెంకట్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రాణహిత నది సరిహద్దులుగా గ్రామాలైన వెంచపల్లి, జనగామ, ఆలుగామ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి సరిహద్దు భద్రత పై గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ప్రాణహిత నదిలో చేపలు పట్టేవారు, నదిలో పడవలు నడిపేవారితో మాట్లాడారు. అనుమానాస్పద వ్యక్తులు సరిహద్దుల్లో సంచరిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. సంఘ…