మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు.
మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీలో నచ్చక తాను బయటకు వచ్చానని, ప్రస్తుతం కూడా తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రోజు మహిళా నేతలు బండారు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. లోకేష్ నీ తల్లి గురించి మాట్లాడితే ఊరుకుంటావా?…

