4news HD TV

TELANGANA

ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం రామకృష్ణ మిషన్.

రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం స్థానిక దేవిపట్నం మండలం పోతవరం గ్రామం లో వైద్య శిబిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ తెలియ చేసినారు. అలాగే నీరుపేద కుటుంబాల వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, సుమారు వంద మందికి రగ్గులు, లుంగీలను, రామ కృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘువీరా నందజీ మహారాజ్ పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం…

AP

భారీ జన సమూహంతో, కంచికచర్ల నుండి నందిగామ వరకు పాదయాత్ర

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం : భారీ జన సమూహంతో, కంచికచర్ల నుండి నందిగామ వరకు పాదయాత్ర నిర్వహించిన, హైకోర్టు, సుప్రీంకోర్టు ,న్యాయవాది, మరియు తెలుగు రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు జై భీమ్ శ్రీనివాస్. ప్రత్యేక హోదా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు , వస్తాయి, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని. రాష్ట్రానికి ఉన్న అప్పులు కేంద్రమే భరించుకుంటుందని, ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు,

TELANGANA

కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ( పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు) ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీ, ఐటిడిఎ పిఓ హాజరయ్యారు..ఈ ప్రాంత రైతులు వ్యవసాయం పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా దసలి పట్టు పెంపకంపై మొగ్గు చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ ప్రాంతంలో దట్టమైన…

National

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, 2002 గుజరాత్ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలుచేసేందుకు రూపొందించిన, పక్షపాత ధోరణితో కూడిన ప్రచారమని ఆక్షేపించింది. వివరాలివే.. “దీన్ని గుర్తుంచుకోండి. ఇండియాలో ఇది ప్రసారం కాలేదు. కాబట్టి నేను దాని గురించి విన్నది, నా సహచరులు చూసి చెప్పిన దాన్ని బట్టి నేను వ్యాఖ్యానిస్తున్నా. అపకీర్తి పాలుచేసేందుకు ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందని మేం…

National

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ (Manpreet Badal) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్‌లో ఉండలేనంటూ.. మోదీ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్‌ వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను రాహుల్‌ గాంధీకి పంపించారు. మన్‌ప్రీత్ బాదల్ బుధవారం బీజేపీలో చేరారు. తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే…

Technology

నోకియా వారి సరికొత్త సంచలనం.. మళ్లీ ప్రభంజనం

స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్‌ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా టి21 ట్యాబ్లెట్‌ ను భారత…

TELANGANA

నెరవేరని ఎన్టీఆర్ కల ‘భారతదేశం’, ఆ దిశగా కేసీఆర్ BRS !

‘భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు. ఆయన జీవితంలో అదొక్కటే సాధించలేక పోయారు. ఆ ఒక్కటి తప్ప ఆన్నీ సాధించిన మేరునగధీరుడు ఆయన. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కాలేకపోయినప్పటికీ వి.పి. సింగ్ ను ప్రధానిగా(PM) కూర్చోబెట్టడం ద్వారా కింగ్ మేకర్ అయ్యారు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కచోటకు చేర్చి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంచలన…

TELANGANA

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి. ఆ మంటలు పై అంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. బిల్డింగ్ పై అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. దీంతో…

AP

డికె పట్నం గ్రామంలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం డికె పట్నం పంచాయతీ దాహం కేకలు వినబడుతున్నాయి. గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా నీటి సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి పైపులైన్లు, మంచి నీటి ట్యాంక్ అలంకరణకే తప్ప ప్రజల దాహం తీర్చడం లేదని ఆరోపించారు. రెండు మూడు రోజులు గా ఆ గ్రామంలో ఇదే దుస్థితి అని మండిపడ్డారు. ఫలితంగా…

CINEMA

డబ్బుల విషయంలో బయటపడ్డ సాయి పల్లవి నిజస్వరూపం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి కథానాయికలలో సావిత్రి (Savithri) ఆ తర్వాత సౌందర్య, స్నేహ వంటి హీరోయిన్ల తర్వాత ఈ తరం హీరోయిన్లలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన నటనతోనే సినీ ప్రియులను ఆకర్షించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. అవును ప్రతి ఒక్కరూ సాయి పల్లవి పేరే చెబుతారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయని నాచురల్ హీరోయిన్ అని సాయి పల్లవి కి పేరు వచ్చింది.…