4news HD TV

AP

శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

National

బీబీసీ డాక్యుమెంటరీ పై నిషేధం

ప్రధాని మోదీపై బీబీసీ (BBC)రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విటర్, యూట్యూబ్ లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని, అందువల్ల ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయడాన్ని బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ (BBC…

AP

ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్

*ఎన్టీఆర్ జిల్లా **, కంచికచర్ల మండలం, గండేపల్లి* ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్ చేశారు*, ఈ షెడ్యూల్ ప్రకారం ఈరోజు గండేపల్లి లేఔట్ 1 కి , మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు ,వాలంటీర్లు రావడం జరిగింది, ఈ లేఔట్ లెక్క ప్రకారం 3 ఎకరాల 74 సెంట్లు, 146 ప్లాట్లు ఉన్నాయి, 105 హౌస్ శాంక్షన్ అయ్యాయి, 23 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, 84 కంప్లీట్…

AP

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పార్వతీపురం : భారత ప్రధాని నరేంద్ర మోది మూడు నల్ల చట్టాల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంగం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, కృష్ణపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ,పంజాబ్ సరిహద్దుల్లో రైతులు 13…

AP

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేపట్టారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గొని సిబ్బందితో కలిసి ప్రమాద నిర్వహణ తీసుకోవలసిన జాగ్రత్తల వివరించారు హెల్మెట్ ధరించడంతో ప్రమాదం జరిగినప్పుడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా దోహదపడుతుందని అతివేగం ప్రమాదకరమని చెప్పారు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు

TELANGANA

హెచ్ జి ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి 21 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

4 H D మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియంలో హెచ్ జి ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి 21 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.. ఇందులో కంపెనీకి చెందిన టెక్నికల్ టీం, అడ్మినిస్ట్రేషన్ టీం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు.. మానసికొల్లాసానికి క్రీడాలెంతగానో తోడ్పాడతాయని ప్రాజెక్ట్ హెడ్ వికే సింగ్ ఈ సందర్బంగా తెలిపారు.. జిల్లా లో హెచ్ జి ఇన్ ఫ్రా ఆధ్వర్యంలో…

APUncategorized

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా నిర్వహించారు తక్షణమే ఆర్డర్ ను తేవాలని చట్ట సాధనకై కేవీపీఎస్ చేపట్టే నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఏలూరు ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీసర్ ఎదురుగా ర్యాలీ నిర్వహించారు ప్రచార కార్యదర్శిగా A . ప్రాన్సీస్ గారు , సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు

CINEMA

పెళ్లి పీటలెక్కబోతున్న త్రిష.. అందుకే అన్ని కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొనుగోలు

నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. మొదటి సినిమాతో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన వర్షం సినిమాతో ఆమె తనలో ఉన్న అందచందాలను నటనను బయటపెట్టి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అలాంటి త్రిష వర్షం సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా చాలా రోజులు ఇండస్ట్రీని ఏలింది. కేవలం తెలుగులోనే కాకుండా…

National

భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా ‘డ్యామ్​’!

భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్​​ సరిహద్దుల్లో ఓ డ్యామ్​ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్యామ్​.. ఎందుకు- ఎక్కడ? టిబెట్​లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్​తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్​కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్​లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది…

TELANGANA

రేవంత్ తో కోమటిరెడ్డి భేటీ.. గొడవ సర్ధుమనిగినట్లేనా?

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేసిన…