4news HD TV

World

చాపర్ కూలిన ఘటనలో హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం

ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఈశాన్యంగా ఉన్న బ్రొవెరీ పట్టణంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒక పాఠశాల సమీపంలో హెలీకాప్టర్ కూలిపోయింది. ఆ వెంటనే చాపర్ కు మంటలంటుకున్నాయి. Ukraine chopper crash: 18 మంది మృతి ఎమర్జెన్సీ సర్వీసెస్ కు చెందిన ఈ హెలీకాప్టర్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ దేశ హోం మంత్రి డెనిస్ మోనాటిర్క్సీ మృతి చెందారు. ఆయన సహా మొత్తం 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు…

TELANGANA

డబ్బిండ్ సినిమాలపై అల్లు అరవింద్ డబుల్ ఫోకస్..

తనదైన బిజినెస్ ఫార్ములాలతో, మార్కెట్ స్ట్రాటెజీస్ తో ముందుకెళ్తూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్న అల్లు అరవింద్ బాలీవుడ్లోనూ బడా సినిమాలే నిర్మించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్ని స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నా డబ్బింగ్ సినిమాల మీద ఫోకస్ ఏ మాత్రం తగ్గించలేదు. ఆ మధ్య ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన నానే వరువేన్ మూవీ డబ్బింగ్ రైట్స్ కొని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో రిలీజ్ చేశాడు.…

NationalTechnology

మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ షాక్‌.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు…

CINEMA

డ్యామేజీ కంట్రోల్‌ చేసుకున్న శ్రీవల్లి

కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కన్నడ సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదంటూ కన్నడ సినీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాంతార సినిమా పై వివాదాస్పదంగా మాట్లాడిన రష్మిక కన్నడ సినిమాల విషయంలో చిన్న చూపు చూస్తుంది అన్నట్లుగా ప్రవర్తించింది. అందుకే గత కొన్నాళ్లుగా రష్మిక మందన పై కన్నడ సినీ ఇండస్ట్రీలో అనధికారికంగా బ్యాన్‌ విధించినట్లుగా…

TELANGANA

తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర కంచికచర్ల మండలం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు పలికారు, పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, విశ్వా విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనమధ్య నుంచి వెళ్లిపోయి 27 ఏళ్ళు……

CINEMA

ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన శృతి హాసన్‌..

విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో సపరేట్‌గా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు శృతి ప్రియుడితో సన్నిహితంగా దిగిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎయిర్ పోర్ట్ అయినా, సూపర్ మార్కెట్ అయినా చివరకు నడి రోడ్డు అయినా సరే రొమాన్స్ చేస్తూ శృతి-శాంతను…

National

జూన్ 2024 వరకు నడ్డానే బీజేపీ చీఫ్

BJP జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయమై బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టతనిచ్చారు. కొరోనా మహమ్మారి కారణంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయలేకపోయామన్నారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాల్లో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జూన్ 2024 వరకు నడ్డా అధ్యక్షత కొనసాగుతుందన్నారు. జాతీయ కార్యవర్గ…

National

బంగాళాఖాతంలో చిక్కుకున్న 600 మంది భక్తులు

గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా బంగాళాఖాతంలో రెండు పడవలు కూడా బురదలో కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది. కాక్‌ద్వీప్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు…

CINEMA

నెగెటివ్‌ రివ్యూల మీద ఫైర్‌ అయిన వంశీ..!

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో తమిళ స్టార్ హీరో దళపతి నటించిన వారీసు మూవీ కూడా ఉంది. ఈ సినిమాను తమిళంలో జనవరి 11న రిలీజ్‌ చేస్తే.. తెలుగులో మాత్రం జనవరి 14న రిలీజ్‌ చేశారు. తెలుగులో దీన్ని వారసుడు గా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా పేరు తెచ్చుకుంది. కానీ కొందరు మాత్రం దీనిపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీ చూడటానికి టీవీ…

NationalTELANGANA

సంక్రాంతికి కోటి 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ

జనవరి 11 నుంచి 14 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటీ 20 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రం నుండి కోటి మంది ప్రయాణికులు జిల్లాల మీదుగా వెళ్లి..తిరిగి రావడానికి బస్సు సేవలను ఉపయోగించారని తెలిపారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి TSRTC 3203 ప్రత్యేక బస్సులను నడిపిందని.. .వివిధ ప్రాంతాల నుండి తిరిగి నగరానికి చేరుకోవడానికి…