4news HD TV

AP

విశాఖలో పట్టాలు తప్పిన రైలు

విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్ధరణకు ఏర్పాట్లు ప్రారంభించారు. మంగళవారం విశాఖపట్నం-కిరండల్ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం జిల్లా కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైలు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు…

CINEMA

చిరంజీవినే అవమానించిన సుమ..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అలాంటి చిరంజీవికి కేవలం మామూలు జనాల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా చాలామంది సెలబ్రిటీలకు చిరంజీవి అంటే ఇష్టం. అలాంటి చిరంజీవిని ఓ యాంకర్ మాత్రం పట్టించుకోనట్టు చేసిందట. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని పట్టించుకోనట్లు చూసిన యాంకర్ ఎవరో కాదు సుమ కనకాల. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సుమ (Suma)…

National

సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ

సైన్యాన్ని బలోపేతం చేయటంలో అగ్నిపథ్ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సైన్యం మరింత సిద్ధంగా ఉండేందుకు అగ్నిపథ్ ఎంతో ముఖ్యమని అన్నారు. త్రివిధ దళాల్లో చేరుతున్న తొలి బ్యాచ్ అగ్నివీరులతో (Agniveers) ప్రధాని మోదీ సోమవారం (జనవరి 16) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కీలకమైన మైలు రాయిగా నిలిచే అగ్నిపథ్ పథకానికి మార్గదర్శకులుగా నిలిచారని తొలి బ్యాచ్ అగ్నివీరులను ప్రశంసించారు. మరింత యూత్‍ఫుల్‍గా..…

CINEMA

పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఎంతో చెప్పేసిన నాగబాబు.

పవన్‌ కల్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్‌ లో ఉంటున్న పేరు ఇది. గత కొంత కాలంగా ఆయన పేరుపై ట్రోల్స్‌, నెగెటివ్‌ కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే వాటిని పవన్‌ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక ఆయన ఆస్తుల వివరాలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్‌ వినిపిస్తూనే ఉంటుంది. ప్యాకేజీలతో ఆయన వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడని చాలామంది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పవన్‌ ఆస్తులు ఎన్ని కోట్లో చెప్పేశాడు…

National

ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది భారీగా పెరుతాయా.. ?

ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్లకు ఎవరికైనా జీతం ఎప్పుడు పెరుగుతుందా అనే ఎదురుచూపు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతి ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచుకుంటే పోతుంటాయి.అయితే 2023లో ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు 9.8శాతం మేర పెరగుతాయనే వార్త ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కోర్న్ ఫెర్రీ సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు ఉండగా.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కంపెనీలు ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడానికి ముందుకు రానున్నట్లు కోర్న్ ఫెర్రీ సర్వేలో…

TELANGANA

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దోపిడీ కేసులో నలుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దోపిడీ కేసులో నలుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల నగదు, మెర్సిడెస్ బెంజ్ కారు, యమహా ఫ్యాసినో బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తల్లాబ్‌కట్టా నివాసి మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ అలియాస్‌ నయీమ్‌ (32), యాకుత్‌పురాకు చెందిన జాఫర్‌ పహెల్వాన్‌ కుమారుడు ఒమర్‌ బిన్‌ హమ్జా అల్‌ జాబ్రీ (30), జాఫర్‌ పహెల్వాన్‌ కుమారుడు అలీ బిన్‌ హంజా అల్‌ జాబ్రీ…

AP

బాలయ్య అన్‌స్టాపబుల్ షోపై రోజా కామెంట్స్..

విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి సబంరాల ముగింపు కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. కళకారులతో కలిసి కోలాట నృత్యం, మట్టి కుండలను మంత్రి రోజా తయారు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.. నేడు భవానీ ద్వీపానికి వస్తే తన సొంత గ్రామానికి వచ్చినట్లు ఉందని.. పర్యాటకంగా ఏపీని అభివృద్ది చేస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కూడా మెదటి సారి భవానీ ద్వీపంలో చేశామని.. విజయవాడ, విశాఖపట్నం,…

CINEMA

పెళ్లి చేసుకోబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు..ఎవరంటే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు. అలాగే బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు నితిన్, నిఖిల్, నాగశౌర్య, రానా వంటి హీరోలు కూడా పెళ్లి చేసుకోని ఓ ఇంటి వారయ్యారు. కానీ నాలుగు పదుల వయసు దాటిన ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే ఈ ఏడాది చివరి లోపు ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరో (Tollywood heroes) పెళ్లిళ్లు జరుగుతాయని సోషల్…

National

గుజరాత్ ఎన్నికలే ఆ విషయాన్ని చెప్పేశాయి: కేంద్ర మంత్రి అమిత్ షా

వచ్చే ఏడాది జరిగే లోక్‍సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) విజయం ఖాయమని, మరోసారి తమ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Elections) ఫలితాలే ఈ విషయాన్ని చెప్పేశాయని అమిత్ షా…

National

కస్టమర్లను మోసం చేసిన ఆర్‌బీఎల్ బ్యాంక్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్‌

ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ మాజీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్ నాగేంద్ర కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 ఆగస్టులో బ్యాంక్ ఇద్దరు ఖాతాదారుల ఖాతాల నుంచి రూ.19.80 కోట్లను తన సొంత బ్యాంకు ఖాతాలోకి జమ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్‌ జరిగినప్పుడు ఢిల్లీలోని బరంఖంబా రోడ్‌లోని ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్రాంచ్‌లో కుమార్‌ను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంప్లిమెంటేషన్, క్లయింట్ సపోర్ట్ గా నియమించినట్లు RBL బ్యాంక్ విజిలెన్స్…