4news HD TV

National

చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అందం ‘సానియా మీర్జా’ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గతంలో సానియా ప్రకటించినా.. గాయం కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక దుబాయ్ ఓపెన్‌ 2023 తర్వాత సానియా రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్ని వార్తలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తాజాగా…

AP

వైసీపీ నేతల చూపు అంతా ఆ యంగ్ లీడర్‌పైనే.. క్రేజ్‌ను వాడుకుంటూ..

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు తెలియని వారుండరు. అతి కొద్దికాలంలో ఫేమస్ లీడర్‌గా మారారు. సోషల్ మీడియాలో తన మాటలతో యూత్‌కు బాగా దగ్గరయ్యారు. ఆయన స్పీచ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. వైసీపీలోనే కీలక నేతగా ఎదిగారు. అయితే ఇటీవల పార్టీలోని సీనియర్ నేతల విభేదాలతో కాస్త సెలెంట్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఎవరెన్ని అన్న తాను…

SPORTS

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్‌ పట్టు సాధించింది. స్పెయిన్ బలహీనతలను సద్వినియోగం చేసుకున్న భారత డిఫెండర్ అమిత్‌ రోహిదాస్ 13వ నిమిషంలో గోల్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. వరల్డ్ కప్‌లో ఇండియాకు ఇది 200 గోల్ కావడం గమనార్హం. ఈ గోల్‌తో…

TELANGANA

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. జనవరి 31 నుంచి కోడికత్తి కేసు విచారణకు షెడ్యూల్ ప్రకటించింది. లో పాదయాత్ర చేసుకుని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆ సందర్భంగా జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ పై కోడికత్తితో…

AP

కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ.. సంక్రాంతి సెలవులు రావడంతో జీవనోపాధి కోసం పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు పల్లె బయలుదేరిన పట్టణం… కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ… సంక్రాంతి సెలవులు వారం రోజులు ఇవ్వటంతో హైదరాబాదు నుంచి విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది…. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా…

National

విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల…

AP

వైసీపీ నాయకుల ఆధిపత్యం పేద ప్రజలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం..

నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు మరియు కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను ఆదేశాలతో కీసర గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది, కీసర గ్రామంలో 358 లబ్ధిదారులు ఉన్నారు , లబ్ధిదారులు అందరూ కి సౌడు భూమి ఇవ్వటం వలన ఇప్పటికీ ఇల్లు నిర్మాణం జరగలేదు, వైసీపీ నాయకుల సౌడు భూములు కొనుగోలు చేసి పేద ప్రజలకు…

AP

యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయం

పార్వతీపురం మన్యం జిల్లా: యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయమని వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ (హెచ్.సి1273) కె. కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా పార్వతీపురం మండలం, చిన్నమరికి గ్రామంలో ఉన్న నిరుపేదలకు, వృద్దులకు, దుప్పట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ…స్వామి వివేకనందుని ఆశయాలు, మార్గం అనుసరణీయమని తెలిపారు.ఆయన జాతికందించిన సేవలు ఎనలేనివాని కొనియాడారు. కావున నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జాతి హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే…

AP

కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు

ఏలూరున జిల్లా…. పెదవేగి మండలం, కూచింపూడి గ్రామంలో కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న కోడిపందాలు బిరులను, గురువారం తహసీల్దార్, ఎస్.ఐ లు తమ సిబ్బందితో వెళ్లి ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా కోడిపందాలు నిషేధం అనే ప్లెక్సీలు వాడ వాడలా పెట్టి సంక్రాంతి మూడురోజులు రాజకీయ వత్తిడుల వల్ల అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా మూడురోజులు…

AP

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి పార్వతీపురం :జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ( ఎమ్.ఎల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంఘం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, చినమరికి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రజా హక్కులను కాలరాసే , ప్రజాసంఘాల నాయకులు గొంతు నొక్కే…