4news HD TV

TELANGANA

అల్లాదుర్గ్ గ్రామం లో మెదక్ జిల్లా sp పిలుపు కొరకై పోలీస్ 2k run

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి :అల్లాదుర్గ్ గ్రామం లో మెదక్ జిల్లా sp పిలుపు కొరకై పోలీస్ 2k రానింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అల్లాదుర్గ్ గ్రామ ప్రతినిధులు sc సీల్ బసన్నగారి బలరాం మరియు బసన్నగారి రమేష్ బీజేపీ కార్యకర్తలు కాంచరీ బ్రహ్మము కాళ్ళ రాములు పోలీస్ లు పలుకొన్నారు……………….

CINEMA

పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో లక్షలు పెట్టి ఆ వజ్రాన్ని తేబోతున్న ప్రొడ్యూసర్..కారణం..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.ఈయన ఇప్పటికే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ మరోవైపు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Harihara Veeramallu) షూటింగ్ శరవేగంగా జరుపుతోంది. ఇక ఈ సినిమా పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేసింది. దాంతో ఈ సినిమాపై భారీ…

TELANGANA

తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్.. హిడ్మా హతం!

హైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్‌- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన…

National

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ (BJP national executive meet) జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. Cabinet reshuffle buzz: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ (PM Modi) మంత్రివర్గ విస్తరణ (Cabinet reshuffle) చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును బట్టి కొందరు మంత్రులకు…

TELANGANA

నాలుగు సంవత్సరాల తర్వాత ఉప్పల్‌ లో వన్డే మ్యాచ్

హైదరాబాద్ వాసులకు మరోసారి క్రికెట్‌ పండుగను తీసుకు రాబోతున్నట్లుగా హైదరాబాద్‌ క్రికెట్ అసోషియేషన్ అధికారికంగా వెళ్లడించింది. ఈనెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగుతుందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్‌ ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్‌ లైన్‌ టికెట్లు అమ్మడం లేదని, ఆన్‌లైన్‌లో మాత్రమే…

National

గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (VTR)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకరం రేకెత్తించింది. గౌన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రి గ్రామానికి చెందిన దివ్య తన పనిలో నిమగ్నమై కట్టెలు సేకరిస్తోంది. ఈ…

National

జాతీయ వివాదంగా జగన్ ట్వీట్‌, RRR అభినందన రగడ

త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జాతీయ స్థాయిలో వివాదం( Jagan RRR dispute) అయింది. అయన అభినందనలు తెలుపుతూ తెలుగు జెండా(Flag) రెపరెపలాడుతుందని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి శుభాకాంక్షల సందేశం ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి మింగుడుపడలేదు. సోషల్…

CINEMA

సమంత పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత

ఈ మధ్యకాలంలో సమంత గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆమె తనకు వ్యాధి వచ్చినప్పటి నుండి ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. అయితే శాకుంతలం సినిమా రిలీజ్ కావడం వల్ల మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో పాల్గొంది. అయితే సమంత గత ఏడాది మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు అఫీషియల్ గా ప్రకటించింది.ఈ విషయం తెలిసిన చాలా…

CINEMA

దిల్ రాజుకు యంగ్ హీరో ఝలక్‌..

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju) పేరు గత కొద్ది రోజుల నుంచి వార్తలు మారుమోగిపోతుంది. ఈయన నిర్మాణంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)` కాణంగా టాలీవుడ్ లో థియేటర్ల ఇష్యూ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో ఉండగా తమిళ డబ్బింగ్ సినిమా వారసుడు కోసం దిల్ రాజు అత్యధిక థియేటర్స్ ను లాక్ చేసేశాడు. దానికి తోడు మల్టీప్లెక్స్ లు, భారీ…

National

పంజాబ్ లో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర

హరియాణా నుంచి పంజాబ్ లో తన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయం (Golden Temple) ను ఆయన సందర్శించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపారు. సిక్కుల సంప్రదాయ తలపాగాలో రాహుల్ కనిపించారు. Bharat Jodo Yatra: స్వర్ణ దేవాలయం సందర్శన స్వర్ణ దేవాలయం(Golden Temple) నుంచి ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సర్హింద్ లో రాహుల్ మంగళవారం రాత్రి…