4news HD TV

CINEMA

ఎగ్జిబిటర్స్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి చర్చలు సఫలం..

చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో పాటు ఈ రెండు సినిమాలను కూడా వారే స్వయంగా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలను భారీ ఎత్తున ఏపీ మరియు తెలంగాణలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు. కానీ వారికి ఎగ్జిబిటర్స్ షాక్‌ ఇచ్చారు. తమ కమీషన్ ఎక్కువ ఇవ్వాల్సిందే అంటూ…

National

మరో వివాదంలో ఎయిరిండియా భోజనంలో రాళ్లు?

ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అలాగే విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ విషయంలో కూడా అనేక లోటుపాట్లు వెలుగుూస్తున్నాయి. నాసిరకం ఫుడ్ ను ప్రయాణికులకు అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు విమాన సంస్థలపై మండిపడుతున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి వచ్చింది. దీనిపై ప్యాసింజర్లు మండిపడుతున్నారు. ఓ ప్యాసింజర్ ఈ ఫోటోను సోషల్…

TELANGANA

ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత…

4 H D మంచిర్యాల జిల్లా.చెన్నూర్ లో.తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్లకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ తరపున చెన్నూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర కృష్ణ గౌడ్. ఉపాధ్యక్షుడు తాండ్ర సరేష్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్న యూత్ నాయకులు చెన్నూర్ మండల…

CINEMA

బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆ యూట్యూబర్ తో పెళ్లి కి రెడీ

: టిక్ టాక్,డబ్ స్మాష్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది అషూ రెడ్డి. ఇక అషూ రెడ్డి అచ్చం జూనియర్ సమంత లా ఉంటుంది. ఈమెను చూసిన చాలామంది అచ్చం సమంత లానే ఉంది అని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్…

TELANGANA

ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 50 నెలల జీతాన్ని బోనస్‍గా ఇచ్చిన ఓ సంస్థ

సాధారణంగా ఎక్కువ కంపెనీలు ఉద్యోగులకు సుమారుగా మూడు నుంచి ఆరు నెలలకు సమానమైన జీతాన్ని బోనస్‍లుగా ఇస్తుంటాయి. మరీ ఎక్కువ లాభాలను ఆర్జిస్తే మరింత ఎక్కువగా ఇస్తాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఏకంగా తమ ఉద్యోగులకు 50 నెలల వేతనానికి సమానమైన బోనస్‍ను ఒకేసారి ఇచ్చేసింది. ఉద్యోగులకు బంపర్ బొనాంజాను అందించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల పంట పండింది. సిబ్బందికి ఇంత భారీ మొత్తం బోనస్ ఇచ్చింది తైవాన్‍కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ…

CINEMA

మరో తెలుగు పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్‌

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మే 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సూపర్ మాన్.. సూపర్ హీరో సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలు…

CINEMA

బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సెన్సార్ రిపోర్ట్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తారీఖున ప్రత్యేకమైన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాక పోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటన…

AP

నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు

ఎన్టీఆర్ జిల్లా. నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు కంచికచర్ల మండలం కీసర గ్రామంలో కీసర గ్రామ మాజీ సర్పంచ్ మీసాల కాంతారావు నేతృత్వంలో కంచికచర్ల మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను , వేల్పుల వెంకటరావు తెలుగుదేశం సీనియర్ నేత ఆధ్వర్యంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ…

AP

యువ శక్తి” కార్యక్రమంను విజయవంతం చేయాలి

  పార్వతీపురం : “యువ శక్తి” కార్యక్రమం ను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన పార్టి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉత్తరాంధ్ర ప్రచారకర్త తాడి. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామంలో మండల అధ్యక్షరాలు ఆగూరు.మణి ఆధ్వర్యంలో “యువ శక్తి కార్యక్రమంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తాడి. మోహన్ కుమార్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువత వలసల నిర్మూలనకు, వారి భవిష్యత్తుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…

TELANGANA

జనరల్ బాడీ విస్తృత సమావేశంలో ప్రసంగిస్తున్న మాస్ లీడర్ తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ విస్తృత సమావేశంలో ప్రసంగిస్తున్న మాస్ లీడర్ తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు గారు