4news HD TV

TELANGANA

పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వేర్ హౌస్ బ్లాక్ లో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిశ్రమలోని వేర్‌హౌస్‌ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములలోకి…

CINEMA

భూమా మౌనిక రెడ్డితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన మంచు మనోజ్!?

మంచు మనోజ్(Manchu Manoj) అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మనోజ్‌.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి మనోజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్.. రెండు గాడి తప్పాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కెరీర్ పరంగా వెనకపడ్డారు. మరోవైపు భార్య ప్రణతితో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. అయితే దివంగత…

National

ఆధ్యాత్మిక పట్టణాన్ని కాపాడేందుకు కీలక నిర్ణయం

ఉత్తరాఖండ్‍ (Uttarakhand) లోని ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్ ప్రమాదంలో పడింది. ఏకంగా పట్టణమే (Sinking of Joshimath) కుంగిపోతోంది. వందలాది ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. క్రమంగా రోడ్లపై కూడా పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జోషిమఠ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం.. ఆదివారం కీలకమైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా (PK Mishra) నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. జోషిమఠ్‍లో…

Uncategorized

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి పోటీలు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజు పాలెంలో జరిగిన ముగ్గుల పోటీల్లో వైసీపీకి షాక్ తగిలింది. సత్తెనపల్లిలోని రాజుపాలెం మండలంలోని అంచలవారిపాలెంకి చెందిన తోట సాయి లక్ష్మి అనే యువతి, ‘వైసీపీ వద్దు.. జనసేన ముద్దు..’ అంటూ ఓ ముగ్గు వేయడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఫొటోలు, వీడియోలు వైరల్.. Minister Ambati Rambabu Got Shock His…

National

పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్..

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్‌ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు…

TELANGANA

బీఆర్ఎస్ ఎఫెక్ట్..! చంద్రబాబుతో పవన్ భేటి.. !

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu)కు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నదని గ్రహించిన ప్రతిసారి వ్యూహాత్మకంగా జనసేనాని భేటి అవుతున్నారు. 2014ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కేవలం పవన్ వలన బాబు సిఎం అయ్యారని జనసేన బ్యాచ్ ఆయన సిఎం గా ఉన్నంత కాలం చెప్పింది. అంతే కాదు , మోడీ ప్రధాని కావడానికి కూడా పవన్ మద్దతే కీలకం అని జనసేన ప్రచారం చేసుకుంది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ బలం…

CINEMA

పవిత్ర లోకేష్ చంపేస్తుంది..నరేష్ మూడో భార్య షాకింగ్ కామెంట్స్..!!

గత సంవత్సరం నుండి మీడియా ఛానల్స్ లో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారమే చాలా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా రంగంలోకి దిగి వీరిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి మాట్లాడుతూ పవిత్ర లోకేష్ నరేష్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. రమ్య రఘుపతి (Ramya Raghupathi) మాట్లాడుతూ.. నేను…

National

జోషి మఠ్ పట్టణం ఎందుకు భూమిలోకి కుంగిపోతోంది?

ఉత్తరాఖండ్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటి జోషి మఠ్ (Joshimath). ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక, అడ్వెంచర్ ప్రయాణాలకు తొలి మెట్టు జోషిమఠ్ (Joshimath). హిమాలయాలపై ట్రెక్కింగ్, లేదా బద్రీనాథ్ తీర్థ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. Why Joshimath is sinking?: నెమ్మది నెమ్మదిగా కుంగిపోతోంది.. జోషి మఠ్ (Joshimath) పట్టణం కుంగిపోతున్న విషయాన్ని గుర్తించి చాన్నాళ్లే అయింది. కానీ, ఆ ప్రక్రియ తీవ్రమవడం ఇటీవలనే ప్రారంభమైంది. ఇళ్ల గోడలపై, రోడ్ల పై పగుళ్లు కనిపించడం ప్రారంభమైంది.…

CINEMA

‘దిల్’ రాజు ‘వారసుడు’పై ఎందుకీ రూమర్లు.?

తమిళ హీరో విజయ్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ‘దిల్’ రాజు తెరకెక్కించిన ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. జనవరి 11న తమిళంలో ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ విడుదలవుతాయని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ‘వారిసు’ విషయంలో పెద్దగా అనుమానాలేమీ లేకపోయినా, ‘వారసుడు’ విషయంలో కొంత గందరగోళం వుంది. ‘వారసుడు’ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదంటూ సోషల్ మీడియాలో బోల్డన్ని గాసిప్స్ కనిపిస్తున్నాయి. తెలుగు…

CINEMA

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్. భాషలకతీతంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాదు.. ఓటీటీల్లోనూ ఓ రేంజులో బిజీ అవుతున్నారు. ప్రియమణి, మాధవన్ లాంటి సౌత్ యాక్టర్స్ ఇప్పటికే సిరీసులతో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మరికొందరు బడా స్టార్లు కూడా లేటెస్టుగా జాయినవడం విశేషం. ఓవైపు పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైమ్ లోనే ఫ్యామిలీమ్యాన్ టూ సిరిసులో…