4news HD TV

CINEMA

ఆదిపురుష్ మళ్లీ వాయిదా? వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి ఎంట్రీ?

అందరి ఫ్యాన్సేమో గానీ.. ప్రభాస్ ఫ్యాన్సుకున్న ఓపిక మూమూలుది కాదు. ఒక్కో ప్రాజెక్టుకి రెబల్ స్టార్ నెలల మీద నెలలు తీసుకోవడం వల్ల అభిమానులు సంవత్సరాలు పాటు వెయిట్ చేసినా తీరా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాక బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రం అవ్వడం లేదు. దాంతో అప్ కమింగ్ సినిమాలతో అయినా అదరగొడతాడని ఆశలో ఉంటే ఆదిపురుష్ టీజర్ చూసి పెదవి విరిచారందరూ. రిలీజైన అన్ని భాషల్లోనూ నెగిటివ్ టాక్ నే మూటగట్టుకుందా టీజర్. దాంతో విజువల్…

CINEMA

హాట్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మిత్రవింద.!

కాటుక కళ్ల కాజల్ అగర్వాల్ అంటే ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అందుకే పెళ్లయినా ఏమాత్రం ఆ క్రేజ్‌కి ఢోకా లేదు కాజల్‌కి. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది ఇటీవలే కాజల్ అగర్వాల్. తల్లిగా పొందాల్సిన అనుభూతిని పొందుతూనే కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ప్యాండమిక్ టైమ్‌లో తన పర్సనల్ లైఫ్‌ని అందంగా మలచుకుని, మళ్లీ ప్రొఫిషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది కాజల్. దటీజ్ చందమామ.! కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న…

CINEMA

నరేష్ నా కాళ్ళు పట్టుకున్నాడు: తన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.. వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే నరేష్, ఓ వీడియో విడుదల చేశాడు. అందులో నరేష్, పవిత్ర.. లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ కనిపించారు. ఇంతకీ, నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చాడా.? లేదా.? ప్రస్తుతానికి ఈ విడాకుల అంశం కోర్టు పరిధిలో వుంది. విడాకుల్ని తాను కోరలేదనీ, ఆయనతో కలిసి వుండాలన్నదే తన…

Health

.2 కోట్ల రేటు పలికిన చేప.

ప్రతి రోజు మనం చూసే తినే చేప ఖరీదు వందల్లో ఉంటుంది. కాస్త ఖరీదైన చేపలు వేల రూపాయల ధర కూడా పలుకుతాయి. సాదారణ జనాలు వందల్లో ఉన్న చేపలను తింటారు. కాస్త ధనవంతులు వేల రూపాయల ఖరీదు ఉండే చేపలను తింటారు. వందలు వేలు మాత్రమే కాకుండా లక్షలు, కోట్ల రూపాయల చేపలు కూడా ఉంటాయని మీకు తెలుసు. తాజాగా జపాన్ రాజధాని టోక్యో లోని ఒక మార్కెట్ లో జరిగిన వేలంలో టూనా చేప…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై (12 MLAs) టీ కాంగ్రెస్ నేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క…

APCINEMAPOLITICS

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు…

AP

భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

తేదీ:6/1/2023. భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర. రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ సభ ద్వారా రైతుల భూముల రికార్డులను పరిశీలించామని ఓ ప్రకటనలో ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర తెలిపారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీలోని పోతవరం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,…

Uncategorized

అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

చిత్తూరు జిల్లా : పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాపులకు 5% శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కార్పోరేషన్లకు విధులు కేటాయించినట్లు బడ్జెట్లో కనబడుతుంది కానీ…

TELANGANA

అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులు

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి : అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లోని పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పందుల కారణంగా కాలనీ వాసులు డెంగీ,మలేరియా, టైపాడ్ రోగాలకు గురి అవుతున్నారు అధికారులకు ఎన్ని సార్లూ చెప్పిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యనీ పార్షికరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

4HD మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా చెన్నూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెన్న సూర్య నారాయణ ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు