4news HD TV

TELANGANA

చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు…

మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు… నమాజ్ కి వెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు అమన్ తో పాటు మరికొంత మంది విద్యార్థులను చితకాబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది… రక్తమొచ్చేంత చితక బాదాడంటూ ఆరోపిస్తున్న విద్యార్థి అమన్.. దాడి చేసిన ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ ని నిలదీసిన కుటుంబ సభ్యులు.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు..

AP

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట ఎపి మోడల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట ఎపి మోడల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ, పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు, మహిళ ఐక్య వేదిక సంఘ సభ్యులు, ఎపి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు..

APTELANGANA

మరోసారి చొక్కపువాని వలసలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ ఒక రోజు గ్రామంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళపోవడం తప్ప మళ్ళీ మొదటికి వచ్చింది చొక్కపువాని వలసలో గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. ఈ మేరకు సీపీఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టి ఆద్వర్యంలో వేకువ జామున గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం మీడియా ముఖంగా మాట్లాడుతూ చొక్కపువాని వలస…

CINEMA

వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సినిమాల్లో నటుడిగా నటించడమే కాకుండా సినిమాలను నిర్మించి స్టార్ నిర్మాతగా కూడా మారారు బండ్ల గణేష్. ఈయన ఇండస్ట్రీలో తన సినిమాలతో తన మాటలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చాలా వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. గతంలో పూరి జగన్నాథ్ ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మెగాస్టార్ అంటూ మరో కామెంట్స్ చేసి వారి అభిమానులకు కోపం…

National

భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు

భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విదేశీ విద్యాసంస్థలు భారత్ లో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేసుకునేందుకు, వాటికి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. Foreign varsities in India: ఇకపై ఆ అధికారం కూడా.. భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేసే విదేశీ యూనివర్సిటీలు తమ అడ్మిషన్ విధానాన్ని, తమ ఫీజులను తామే నిర్ణయించుకునేందుకు అనుమతించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission UGC)…

CINEMA

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఎన్నారై ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శర్వానంద్ పెళ్లి దాదాపుగా ఫిక్స్ అయింది. శర్వా చేసుకోబోతున్న అమ్మాయి తెలంగాణ కు చెందిన రెడ్డి సామాజిక వర్గం కుటుంబం అమ్మాయి అని సమాచారం అందుతుంది. చాలా కాలంగా అమ్మాయి అమెరికా లో ఉంటున్నారట, అక్కడ చదువు పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె జాబ్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం అమెరికా…

World

AMAZON … 18 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

ఆన్ లైన్ రిటైలర్ అయిన అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సమస్యల వల్ల ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం గురించి అమెజాన్ సీఈఓ ఆండీ జే తన కంపెనీ ఉద్యోగులకు పలు విషయాలను వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో అమెజాన్ 10,000 ఉద్యోగాలను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలుపగా అయితే ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు 8,000కు పెరిగింది.…

NationalTELANGANA

Hyderabad నగరంలో ఈ-రేసింగ్ సందడి

మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా – ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత నవంబర్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరిగింది. ఇందుకోసం నగర నడిబొడ్డున ట్యాంక్ బండ్ వేదికగా ఎన్టీఆర్ పార్క్ చుట్టూ 2.8 కిలోమీటర్ల స్పెషల్ రేసింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసారు. ఇక ఆ రేస్ లో కేవలం F-3 & 4…

National

చంద్రబాబు రెండో రోజు పోరు,షా పర్యటన వాయిదాపై జగన్ దెబ్బ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 (Jagan Effect) కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను భయపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న కర్నూలు పర్యటనకు రావాల్సిన ఆయన వెనక్కు తగ్గారు. రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేకపోవడంతో అమిత్ షా సైతం ఢిల్లీకి పరిమితం అయ్యారు. కానీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు(CBN) ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. జీవో నెం 1 ద్వారా అనధికార ఎమర్జెన్సీ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి (Jagan…

CINEMA

చిరు.. శ్రీజకు 35 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను బహుమతి

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంకృషితో ఎదిగి ఎన్నో సంచలనాలు సృష్టించిన చిరంజీవి తన సినిమాలతో మరెన్నో రికార్డ్లు క్రియేట్ చేశారు. ఒక తెలుగులోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన తన సేవా గుణంతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. అడిగిన వారికి కాదనకుండా చేయూతని అందిస్తూ వచ్చిన చిరంజీవి ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారు. అలాగే బ్లడ్ బ్యాంకు వంటి వాటి ద్వారా…