ఈ సీఎంకు బుద్దిలేదు, నాకున్న తెలివి కూడా లేదు, 8 ఏళ్ల బాలుడు ఫైర్ !
బెంగళూరు/చామరాజనగర్: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను మళ్లించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి కర్ణాటక బంద్ నిర్వహించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ నిరసన తీవ్రతరం అవుతోంది. అలాగే నిరసన కార్యక్రమంలో మూడో తరగతి బాలుడు సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ ! కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నాకున్నంత తెలివితేటలు…

