4news HD TV

AP

పవన్ వారాహి టూర్ స్పెషల్ ! పొత్తు తర్వాత తొలిసారి-గ్రౌండ్లో జనసేనతో పాటు టీడీపీ !

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లి పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. అక్కడే పొత్తు కూడా ప్రకటించేశారు. తద్వారా టీడీపీ శ్రేణుల్లోనూ స్ధైర్యం సన్నగిల్లకుండా చేశారు. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి వారాహి నాలుగో దశ యాత్రను కూడా ప్రారంభించడం ద్వారా ఇరు పార్టీల శ్రేణుల్ని ఉమ్మడిగా తనవైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత…

National

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం సాగుతుంటుంది. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టివారిలో కొందరికి అతి తక్కువ కాలంలోనే అదృష్టం కలిసి వ స్తుంది. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందుకుంటారు. అలాంటి ఓ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్టాక్ పెట్టుబడిదారులను సంవత్సరం వ్యవధిలోనే మిలియనీర్లను చేసింది. అదే ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్ (SKM Egg Products Export India Limited). ఈ కంపెనీ షేరు గత సంవత్సర కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సెప్టెంబర్…

TELANGANA

తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదల

న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల…

National

కావేరీ నీటి (cauvery) సమస్యలతో ఇప్పుడు కర్ణాటకలో (karnataka) ఆందోళనలు

బెంగళూరు: కావేరీ నీటి (cauvery) సమస్యలతో ఇప్పుడు కర్ణాటకలో (karnataka) ఆందోళనలు మొదలైనాయి, కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొని తాగునీరు కూడా బంగారు మయం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉండడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కన్నడ సినీ నటులు మౌనంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బంద్, రెండు రోజుల్లో బెంగళూరులో రెండోసారి, ఖేల్ ఖతమ్ దుకాణం బంద్ ! ఈ ఆరోపణ తర్వాత కన్నడ…

AP

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకలను రేపు టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవాటితోపాటు పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 14 లాట్ల వరకు ఉన్నాయి. వీటిల్లో ధోతీలు, ఆర్ట్ సిల్క్ చీరలు, నైలాన్, నైలెక్స్ చీరలు, లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్.. వగైరా వగైరా ఉన్నాయి. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని, 0877-2264429 ఫోన్ నెంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌…

National

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా వారికి పెన్షన్ అందించనుంది. వయసు పై బడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అరుణ్ జైట్లీ ప్రకటించారు:అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు. అనంతరం మే 9 2015న కోల్‌కతా వేదికగా…

National

ఒక్క ముస్లీం ఓటు మిస్ అయితే బీజేపీ రెండు ప్లస్ పాయింట్లు, ఆలోచించండి, జమీర్ !

బెంగళూరు: ఆరు నెలల ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (jameer ahmed) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైనార్టీ (muslim) వర్గం కాంగ్రెస్‌కు వంద శాతం అండగా నిలవాలని మనవి చేశారు. సండూర్‌లోని చప్పరద్‌ గ్రామంలో జామియా మసీద్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాదీమహల్‌ పనులను పరిశీలించిన అనంతరం జమీర్ అహ్మద్ ఖాన్ ముస్లీం (muslim) మత పెద్దలతో మాట్లాడారు. పొత్తులతో ఉన్నదే ఊసిపోతోంది, అధికార…

National

7 కాదు.. 8 ఖండాలు: కొత్త మ్యాప్ విడుదల

అక్లాండ్: భూగోళం మీద ఏడు ఖండాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. దీని ఆధారంగానే మ్యాప్స్ తయారయ్యాయి. ఈ ఏడు ఖండాల ఆధారంగా దేశాలను విభజించారు. టైమ్ జోన్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్తగా మరో ఖండం తెర మీదికి వచ్చింది. 2017లో భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. తాజాగా ఈ ఖండాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశారు. దాని విస్తీర్ణాన్ని వెల్లడించారు. కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. దీని పేరు జిలాండియా. 94 శాతం సముద్రంలో మునిగిపోయిన ఖండం…

AP

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు…

National

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని చెబుతారు. అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లో…