4news HD TV

National

ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో భారత్

ప్రపంచంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. విభిన్న రకాల ఫుడ్ తింటూ ఉంటారు. ఇక ఇండియాలో అయితే ప్రాంతాన్ని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది. అనేక రకాల ఫుడ్ లు తినేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పుడ్ ను తింటూ ఉంటారు. అనేర రకాల కొత్త వంటకాలు భారత్ లో లభిస్తూ ఉంటాయి. అయితే తాజాగా టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల ర్యాంకులను ప్రకించింది. ఈ ర్యాంకుల్లో భారత్ ఐదో స్థానంలో…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రేవంత్ ను టీపీసీసీ చీఫ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ, మరికొందరు తెలంగాణ పార్టీ ఇన్ చార్జి ఠాగూర్ ను సైతం మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పార్టీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ లో వరుసగా తలెత్తుతున్న విభేదాల కారణంగా ఠాగూర్ తనకు తానుగా…

AP

జగన్ ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం అప్పులు రూ. 11 లక్షల కోట్లు

పార్లమెంట్ వేదికగా ప్రకటించిన ఏపీ అప్పులపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కడప పర్యటనలో ఏపీ అప్పుల గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాం కంటే తక్కువ అప్పు చేశామని అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీద ఆయన్ను టీడీపీ నిలదీస్తుంది. కాగ్ లెక్కలను తీస్తే ఎవరు ఎన్ని అప్పులు చేశారో తెలుస్తుందని సవాల్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. పార్లమెంటుకు తప్పుడు లెక్కలు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. అప్పులపై చర్చకు…

TELANGANA

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. డిసెంబరు 31న రెడ్డి పదవీ విరమణ చేయనుండగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులు ప్రతిష్టాత్మకమైన పదవి కోసం రేసులోకి ఉన్నట్టు సమాచారం. 1989 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజి ఉమేష్ షరాఫ్ ఐపిఎస్ అధికారులలో అత్యంత సీనియర్, కానీ జూలై 2023లో పదవీ విరమణ చేయనుండగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యుపిఎస్‌సి) నిబంధనల…

CINEMA

నాగార్జున -బాలకృష్ణ మధ్య మరోసారి బయటపడ్డ గొడవలు..!!

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోల మధ్య, స్టార్ హీరోయిన్ల మధ్య,దర్శకుల మధ్య, నిర్మాతల మధ్య పోటీ అనేది కచ్చితంగా ఉంటుంది. అంతే కాదు ఇది కొన్ని కొన్ని సార్లు గొడవలకు కూడా దారితీస్తుంది. కానీ ఈ స్టార్ హీరోల మధ్య ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ దాదాపు 8-9 సంవత్సరాల నుండి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అయితే వీరి తండ్రులు ప్రాణ మిత్రులు అయినప్పటికీ కొడుకులు మాత్రం కనీసం మాట్లాడుకోవడం లేదు. ఇంతకీ…

World

చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

: చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వల్ల ఇంత భారీగా కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నారు. భారత్ లోనూ ఈ వేరియంట్ ను గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.   కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంల అలసత్వం కూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కరోనాపై పోరుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కోరానాను ఎదుర్కోవడంలో భాగంగా…

AP

ప్రజలకు వెదర్ అలెర్ట్

ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారంనాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.…

Health

1 spoon పొడి – వేగంగా బరువు తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

మన వంటింటిలో ఉండే ఎన్నో ఇంగ్రిడియన్స్ ని ఉపయోగించి ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఒక స్పూన్ పొడి తీసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని ఒకసారి తయారుచేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పొయ్యి వేలిగించి బాణలి పెట్టి దానిలో ఒక కప్పు ఆవిసే గింజలు వేసి వేగించాలి. ఆ…

TELANGANA

కేసీఆర్ తరహాలో పవన్‌!

తెలంగాణ సెంటిమెంట్ తో రాజ్యాధికారాన్ని కేసీఆర్ సాధించారు. సరిగ్గా ఆయన వ్యూహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్(Mega Plan) అనుసరిస్తున్నట్టు ఉన్నారు. ఒకటిన్న దశాబ్దం పాటు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్(KCR) నడిపారు. దాని వలన ఆయనకు చేకూరిన లబ్ది ఉద్యమకారులకు బాగా తెలుసు. ఇప్పుడు జనాలకు కూడా తెలిసింది. సేమ్ టూ సేమ్ కేసీఆర్ మాదిరిగా ఎనిమిదేళ్ల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలను చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా టీఆర్ఎస్ పార్టీని…

National

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది విశ్రాంత సైనికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్ ఈ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. Cabinet revises OROP: 2019 నుంచి ఏరియర్స్ ఈ ఓఆర్ఓపీ(OROP) బకాయిలను 2019 జులై 1 వ తేదీ నుంచి 2022 జూన్ 30 వరకు లెక్కించి, చెల్లిస్తారు. ఇందుకు…