4news HD TV

CINEMA

హాట్ అండ్ స్సైసీ నిషా.!

‘ఏమైంది ఈవేళ’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది అందాల భామ నిషా అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ సోదరిగా పరిచయమైనా హీరోయిన్‌గా తనదైన ముద్ర వేయలేకపోయింది నిషా అగర్వాల్. మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది తొలి సినిమా ఇది. క్లాసికల్ లవ్ స్టోరీగా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సోలో’ సినిమాల్లో నటించిన నిషా .. ఆ పై పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.…

CINEMA

షాకింగ్ ట్వీట్ చేస్తున్న బండ్ల గణేష్..!

నటుడుగా.. నిర్మాత గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండే బండ్ల గణేష్(Bandla Ganesh) ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరొకసారి సంచలనంగా మారాయి. అయితే ఎవరిని ఉద్దేశించి పెట్టాడో కానీ ప్రస్తుతం అవి మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. బండ్ల…

World

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్ చెప్పింది. వారికి ఈ-వీసా సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇక కెనడావాసులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 9 నెలల నిరీక్షణ తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా వాసులకు ఈ-వీసాల జారీని పునఃప్రారంభించింది. ఈ విషయాన్ని కెనడాలోని ఒటావా భారత హైకమిషన్ ప్రకటించింది. వివరాలను వెల్లడించింది. అయితే తొమ్మిది నెలల క్రితం కెనడావాసులకు భారత్ ఈ-వీసాలను ఆపేసేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇండియా…

Technology

ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా…?

: ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (డిసెంబర్ 21) అధికారికంగా ప్రకటించారు. “ట్విట్టర్ హెడ్ స్థానం నుంచి నేను తప్పుకోవాలా” అంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో స్వయంగా ఓ పోల్ నిర్వహించారు. అయితే మస్క్ రాజీనామా చేయాలని ఈ పోల్‍లో పాల్గొన్న 57.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్ సీఈవో స్థానం నుంచి తప్పుకునేందుకే మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నేడు ట్వీట్…

TELANGANA

‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో

  మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో పేర్కొనబడింది..’ అంటూ ట్వీటేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజా చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరుని విచారణ సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు’ అని ట్వీట్…

National

కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ

అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు అంతగా లేవు, మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్నందున.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.…

National

, సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారికి శాలువా కప్పి, మెమొంటో బహూకరించి వీడ్కోలు

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి కి సీఎం కేసీఆర్ పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌…

AP

ఏపీ పోలీస్ సంక్రాంతి అలెర్ట్‌!!

ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి(Sankranti) పడుగకు ఒక ప్రత్యేకత ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లి సందడి చేస్తారు. పండుగ సందర్భంగా వేసే కోడి పందెం(Cockfights) గోదావరి జిల్లాలను కళకళలాడేలా చేస్తోంది. చట్టవిరుద్ధంగా నడిచే కోడి పందెం చుట్టూ ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో రాజకీయం నడిచేది. గత ఏడాది ఏకంగా గుడివాడ కేంద్రంగా క్యాసినోస్ నడపడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపవాదు తప్పలేదు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ వివాదం కారణంగా కొడాలి…

National

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్‍ సిలిండర్‌ను రూ.500లకే అందించనున్నట్టు వెల్లడించింది. ఉజ్వల పథకం కింద నమోదు చేసుకున్న పేదలందరికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.500కే ఎల్‍పీజీ సిలిండర్ ఇవ్వనుంది కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) సర్కార్. ఏడాదికి 12 సిలిండర్లు LPG Cylinder for ₹500 in Rajasthan: దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు వచ్చే ఏడాది (2023) ఏప్రిల్ 1వ…

POLITICS

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లో ముసలం

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లో ముసలం ఏర్పడింది అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి అతీతంగా భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డి పై అసంతృప్తితోనే ఆ ఎమ్మెల్యేలు అయ్యారని ముఖ్యమంత్రి కి మంత్రి గురించి ఫిర్యాదు ఇవ్వాలని ఉద్దేశంతో వారు భేటీ అయ్యారని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. భేటీ అయిన వారిలో ఎవరున్నారంటే.. మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, భేతి సుభాష్…