4news HD TV

AP

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు…

National

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని చెబుతారు. అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లో…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి…

AP

జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి.. తిరనాళ్లలో తప్పిపోయినట్లు లోకేష్- కొడాలి సెటైర్లు..

చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే వైసీపీ నేతల జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటారు. సందర్భం దొరికితే చాలు చంద్రబాబుపైనా, ఆయన కుమారుడు లోకేష్ పైనా కొడాలి తనదైన శైలిలో రెచ్చిపోతుంటారు. చంద్రబాబు అరెస్టుపై ముందుగానే స్పందించిన కొడాలి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అరెస్టుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి విమర్శలకు దిగారు. చంద్రబాబు,లోకేష్, భువనేశ్వరిపై వైసీపీ నేత కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్…

National

బాహుబలి విగ్రహం కాదని నిర్మాత ఆగ్రహం, మ్యూజియం నుంచి ప్రభాస్ విగ్రహం ఔట్!

బెంగళూరు/మైసూరు: బాహుబలి సినిమా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాహుబలిగా (baahubali) ప్రభాస్ (prabhas) నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బాహుబలి మైనపు విగ్రహం వివాదంలో ఉంది. బాహుబలి సినిమా నిర్మాత అభ్యంతరంతో బాహుబలి మైనపు బొమ్మను మ్యూజియం నుంచి తొలగించారు.   మైసూరులోని చాముండి కొండ దిగువన చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంది. చాలా మంది ప్రముఖఉలు, సినీ ప్రముఖుల విగ్రహాలు తయారు చేసి ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. ఈ…

National

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనను కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) తిరస్కరించడం హర్షణీయం అని డీకే శివకుమార్ చెప్పారు. డి.కె.శివకుమార్‌ (dk sivakumar) మాట్లాడుతూ మన కర్ణాటక రాష్ట్ర అధికారులు సమర్థంగా వాదించారన్నారు. ప్రతిరోజు 3 వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.   ఈ సందర్బంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే…

TELANGANA

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ దీన్ని ప్రారంభించారు. అదే- లేక్ ఫ్రంట్ పార్క్. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఇందులో పార్క్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు, సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలను వ్యయం…

TELANGANA

తెలంగాణకు చెందిన ఓ సినీ నిర్మాతతో కలిసి వెళ్లి జయసుధ బీజేపీ చేరికల కమిటీతో భేటీ

తెలంగాణ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి పార్టీలోకి చేరికలను పెంచడంపై ఫోకస్ పెట్టారు. బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి ఉన్న నాయకులతో ఆయన భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో జయసుధ బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. ఇదే విషయంపై కిషన్ రెడ్డితో ఆమె చర్చించారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి…

CINEMA

రకుల్ ప్రీత్‌ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..

ప్రస్తుతం ఇండస్ట్రీ లో విడాకుల హడావిడి ఎక్కువైంది. చాలా మంది సెలెబ్రేటీలు విడాకులు తీసుకొని తమ కుటుంబాలతో పాటు అభిమానులను కూడా బాధపడుతున్నారు. అలానే సమంత, నాగచైతన్య విడిపోయి కుటుంబ సభ్యులతో పాటుగా ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టారు. ఇక తమిళ్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి చేసుకొని దాదాపు 18 ఏళ్ళ తరువాత విడాకులు తీసుకొని విడిపోయారు. వారి విడాకుల విషయం లో రజినీకాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా…

CINEMA

నక్క తోక తొక్కిన శ్రీలీల.. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఛాన్స్‌.

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లేకనే ఎంతో మంది నటులు ఇండస్ట్రీలోకి ముప్పు తిప్పలు పడుతున్నారు. అయితే అందాల భామ శ్రీలీలకు మాత్రం అదృష్టం గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది. వచ్చి రెండేళ్లు కాకముందే శ్రీలీల టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తోంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.   ఇప్పటికే శ్రీలీల…