4news HD TV

World

త్వరలో దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్‌ వర్గాలు.

త్వరలో దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. పెట్రో ధరల భారంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కేంద్రం త్వరలోనే ఉపశమనం కలిగించే కబురు చెబుతుందనని తెలుస్తోంది. అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో దేశంలో పెట్రో ధరలు తగ్గుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. MODI నిలకడగా…

Technology

ఫేస్ బుక్, ట్విట్టర్ కథ ముగిసినట్టేనా

రెండు దశాబ్దల క్రితం మై స్పేస్ . కామ్ అని ఒక సైట్ ఉండేది.. దీనికి 30 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు.. అయితే, ఫేస్ బుక్ రాకతో ఇది మరుగున పడింది. ఇప్పుడు ఇది ఆన్ లైన్ కమ్యూనిటీ గ్రూపులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ గా మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం దీనికి 60 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆర్కుట్ అనే పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉండేది.. గూగుల్ మద్దతుతో…

AP

అంగన్ వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

రాష్ట్రంలో అంగన్ వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్ వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీకానున్నాయి.…

TELANGANA

ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు సర్వే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా టైమ్ లేదు. దీంతో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఇక.. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. రెండు సార్లు గెలిచి సత్తా చాటిన సీఎం కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలన్న ఆశతో ఉన్నారు. మూడోసారి కూడా గెలిచి తెలంగాణలో చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలని సీఎం…

Health

ఎగ్ రైస్ …తినడం మంచిదేనా ?

కోడిగుడ్డుతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది మనకు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభ్యమవుతుంది. ఈ ఫ్రైడ్ రైస్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా , సులభంగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను…

CINEMA

డైరెక్టర్ బాబీ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవితో రవితేజ ఒక ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా పూర్తి మాస్ ఎలిమెంట్స్…

SPORTS

ఇంగ్లీష్ టీం.. సామాజిక మాధ్యమాల్లో దారుణమైన ట్రోలింగ్స్

టీ 20 మ్యాచ్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ టీం కంగారులతో టీ _20 సిరీస్ ఆడింది. అక్టోబర్ 9, 12 తేదీల్లో జరిగిన మ్యాచ్ ల్లో గెలుపొందింది. మూడో మ్యాచ్ ఫలితం తేలలేదు.. 2_0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఒక్క ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా అప్రతిహతంగా ఇంగ్లీష్ టీం విజయాలు సాధించింది. మరి ముఖ్యంగా సెమిస్ లో…

National

INCOME TAX DEPT పై కేంద్రానికి నోటీసులు పంపిన కోర్టు..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.2,50,000 వార్షికాదాయం దాటినవారు ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇక రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇటీవల సుప్రీం కోర్టు సమర్థించింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ, మరోవైపు రూ.2,50,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారి నుంచి పన్నులు వసూలు చేయడం ఏంటన్న వాదనలు చాలాకాలంగా ఉన్నాయి. అందుకే ఆదాయపు…

AP

నేతలంతా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చిన అచ్చెన్నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తెలుసు కదా. ఆ మధ్య తిరుపతి ఎంపీ ఉపఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది తెలుసు కదా. పార్టీ లేదు.. బొక్కా లేదు అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలుసు కదా. ప్రచారం తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు నోరు జారారు. పార్టీ లేదు బొక్కా లేదు.. ఎన్నికల తర్వాత ఎత్తిపోయే పార్టీనే అంటూ టీడీపీపై ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం…

TELANGANA

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి మంత్రి మల్లారెడ్డి

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, వ్యాపారవేత్త, మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలల అధినేత, రియల్టర్‌ చేమకూర మల్లారెడ్డి తన మార్కు డ్రామాకు తెర తీశారు. ఐటీ దాడుల సమయంలో అక్రమాల గుట్టు రట్టు కాకుండా తన ఫోన్‌ను ఓ గోనె సంచిలో వేసి పక్కింట్లో దాచిన మల్లారెడ్డి.. దాడుల మొదలై 24 గంటలు గడిచిన తర్వాత కొత్త డ్రామా షురూ చేశారని తెలుస్తోంది. మంగళవారమంతా ఎవరితోనూ…