త్వరలో దేశంలో పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్ వర్గాలు.
త్వరలో దేశంలో పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్ వర్గాలు. పెట్రో ధరల భారంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కేంద్రం త్వరలోనే ఉపశమనం కలిగించే కబురు చెబుతుందనని తెలుస్తోంది. అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతో దేశంలో పెట్రో ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. MODI నిలకడగా…

