ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మిక వరదలు.. 26 మంది మృతి, 40 మంది గల్లంతు
సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు. శుక్రవారం నుంచి వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది మరణించారని, ఆస్తినష్టంతో పాటు వ్యవసాయ భూములకు అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫివుల్లా రహీమి తెలిపారు. మైదాన్ వార్దక్ ప్రావిన్స్లోని జల్రెజ్ జిల్లాలో ఉన్న ప్రధాన విపత్తు…