4news HD TV

AP

BJP నుంచి తన భార్యకు ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న ఆ వైసీపీ నేత

ఆయనో వైసీపీ కీలక నేత. ఉత్తరాంధ్రకు చెందిన ‘పెద్దాయన’ కూడా.! వైసీపీలో కీలక నేతగా, కీలక బాధ్యతల్లోనూ వున్నారు. ‘డాన్’ అని కూడా ఆయన మీద తరచూ రాజకీయాల్లో విమర్శలు వినిపిస్తుంటాయి. పైగా, ‘లిక్కర్’ విషయంలోనే ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయ్. మాట కొంచెం తేడా.! సదరు వైసీపీ నేత తన సతీమణికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనే ఆలోచనలో ఆయన వున్నారట. అంటే, ఎన్నికల్లో పోటీ…

CINEMA

భార్యతో బన్నీ విభేదాలు.. ఫ్రెండ్స్ ముందు భర్తను స్నేహా ఘోరంగా అవమానించిందట….

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్ తీస్తే అల్లు అర్జున్-స్నేహా రెడ్డి జంట ఖచ్చితంగా ఉంటుంది. వరంగల్ కు చెందిన స్నేహా రెడ్డి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌కు వచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో బన్నీ-స్నేహా తొలి సారి కలుసుకున్నారు. స్నేహా రెడ్డిని చూసిన తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు బన్నీ. భిన్న నేపధ్యాలు కలిగిన ఈ జంట ప్రేమను మొదట ఇరు కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా.. ఫైనల్ గా అందర్నీ ఒప్పించి…

World

సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం

సౌదీ అరేబియా వెళ్లే భారతీయులకు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు . సౌదీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయులు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారతీయ పౌరులు ఇకపై దౌత్య కార్యాలయంలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించాల్సిన అవసరం లేదని న్యూఢిల్లీలోని సౌదీ…

National

లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

భారతీయుల వివాహాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పెళ్లి భోజనం నుంచి ఆచారాల వరకు ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారు. వధువు అయితే తన అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లిలో దగదగమెరిసిపోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి చీర నుంచి చేతులకు పెట్టుకునే మెహందీ వరకు ప్రతిఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని కోరకుంటుంది. అయితే ఉత్తరాఖండ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కాబోయే కోడలికి అత్తగారు లెహెంగా తీసుకువచ్చారు. అయితే ఆ లెహెంగా పెళ్లికూతురికి…

BusinessTechnology

టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్

యూజర్లకు తక్కువ ధరలో కూడా టెలికం కంపెనీలు తగిన లాభాలతో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. అంటే, జియో, ఎయిర్టెల్, BSNL మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. తద్వారా, కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడా వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఈరోజు మనం జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్…

AP

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు. కర్నూలు లీడర్లు కేఈ, కోట్ల, భూమా, గౌరు ఐక్యంగా చంద్రబాబు వద్ద నిలబడ్డారు. దీంతో ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ స్వీప్ అనేంతగా స్పందన లభించిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇదంతా పైకి కనిపించిన దశ్యం. కానీ, రెండు చేదు అనుభవాలు చంద్రబాబు…

TELANGANA

తనపై పోటీ చేయాలంటూ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవితకు సవాల్

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదిక వెంటనే సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఎంపీ కుటుంబ సభ్యులను బెదిరించడం…ఇంట్లో వస్తువులను పగులగొట్టడం చట్టవిరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేయడాంపై ఎంపి అర్వింద్ తల్లి…

CINEMA

అఫిషీయల్ గా ప్రకటించిన నిఖిల్..టాలీవుడ్ యంగ్ హీరో విడాకులు….?

ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన హీరో నిఖిల్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు జూనియర్ మాస్ మహారాజా రవితేజ గా పేరు సంపాదించుకున్న నిఖిల్ కెరియర్లో కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించాడు . అంతేకాదు రీసెంట్ గా కార్తికేయ…

NationalTRENDING

వెలుగులోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా…

TechnologyTRENDINGWorld

చౌకైన ఫారిన్ ట్రిప్

ఇటీవల, సోషల్ మీడియా లో, భారతదేశం నుండి ఏ దేశాలకు విదేశీ ప్రయాణం చౌకగా ఉంటుందని ప్రజలు ప్రశ్నించారు. ప్రయాణం చౌకగా ఉన్న ఆ 10 దేశాల గురించి (భారతదేశం నుండి 10 చౌకైన విదేశీ పర్యటనలు) గురించి మేము చెప్పబోతున్నాము. దాదాపు అందరికీ ఫారిన్ ట్రిప్ వెళ్లడం హాబీ. కొత్త దేశాన్ని చూడడం, కొత్త వ్యక్తులను కలవడం, వారి సంస్కృతిని తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఖర్చుల సమస్య విదేశాలకు వెళ్లకుండా చేస్తుంది. ఇండియా…