4news HD TV

Health

జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ…దానిలో ఉన్న పోషక విలువల గురించి అందరికీ తెలిసిందే. ఇందులో సి విటమిన్ ఉంటుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. జామకాయను పేదవాని ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు…ఆపిల్ కు సమానం ఉంటాయి. అయితే కేవలం జామకాయనే కాదు జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 1. రెండు జామ ఆకులను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్లాసు నీటిలో వేసి బాగా మరగించాలి. మరిగాక ఆ…

CINEMA

Aamir Khan Shocking నిర్ణయం.. యాక్టింగ్ కు గుడ్ బై!

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఏడాదిన్నర పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే అమీర్ ‘ఛాంపియన్స్’ అనే చిత్రం చేయవలసి ఉందని వెల్లడించాడు. అయితే ఇప్పుడు సినిమాలో నటించడం లేదు. కానీ దాని నిర్మాణంలో పాల్గొంటాడు. “నేను నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు,…

TRENDING

సీఐడీ సిరీస్ మళ్లీ స్టార్ట్

సీఐడీ… క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో బుల్లితెరపై ఓ సంచలనం దాదాపు 21 ఏళ్లపాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హిందీలో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సీరియల్‏కు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా అభిమానులున్నంటే అతిశయోక్తి కాదు. అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ సీరియల్ 2018లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చినట్టే…

TRENDING

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్- ఎల్బీ నగర్, ఎల్బీనగర్ – -మియాపూర్ రూట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో మెట్రో రైలు సేవలు దాదాపు30 నిమిషాలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గంమధ్యలోనూ ఆగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు ఆగిపోవడంతో కొందరు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లో సేవలను పునరుద్దరిస్తామని సిబ్బంది అనౌన్స్ చేయడంతో అంతా ఊపిరి…

TRENDING

రాజీవ్ గాంధీ హత్య కేసు లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాజీవ్ గాంధీ హత్య కేసు (Rajiv Gandhi assassination case)లో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళిని, రవిచంద్రన్‌, రాబర్ట్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళిని, రవిచంద్రన్ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ…