4news HD TV

AP

జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర

ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు తప్పా మరేవరూ చేయరన్నారు. పవన్ కల్యాణ్ ను ముంచాలన్నా, చంపినా, బతికినా…ఏం చేసినా చంద్రబాబు చేస్తాడన్నారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్…

AP

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట * వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ * 104 వాహనం ప్రారంభంలో కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్.. కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ఘనత అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సాధ్యమైందని,నేడు ఆయన తనయుడుసీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి కలలను నెరవేర్చేలా కృషి చేస్తున్నారని కొత్తవారిపల్లి సర్పంచ్ పి.మహేష్ బాబు అన్నారు. కొత్తవారిపల్లి పంచాయతీలో శనివారం ఆయన 104…

CINEMA

భారీ స్థాయిలో రీ రిలీజ్ కి ‘నువ్వే నువ్వే’ చిత్రం.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కెరీర్ ప్రారంభం లో రైటర్ గా కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారితో కలిసి ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు పని చేసాడు..కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన దర్శకుడిగా మారి తీసిన చిత్రం నువ్వే నువ్వే..తరుణ్ మరియు శ్రియ శరన్ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్…

World

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా కాల్పులు : ఆయనతోపాటు మరో నలుగురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, వారెవరన్నది…

TELANGANA

ఆర్టీసీ బస్సు – కారు ఢీ, నలుగురు మృత్యువాత

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్‌ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్‌ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు – కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతుల వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి…

POLITICS

పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే మానవ బాంబులవ్వడానికైనా సిద్ధం :  మై ఫోర్స్ మహేష్ హెచ్చరిక

పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం ప్రతి ఒక్క జన సైనికుడు బాధ్యతని, ఆయన జోలికి వస్తే జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ మానవ బాంబులు అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మై ఫోర్స్ మహేష్ హెచ్చరించారు. గురువారం ఎం.జి.గ్రాండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 రోజులుగా పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం చుట్టూ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని…

Health

ఆరోగ్యమే మహాభాగ్యం

🙏ఆరోగ్యమే మహాభాగ్యం🙏 సృష్టి లో 84 లక్ష్యల జీవరాశులలో (84లక్షలు-4వర్గాలు21లక్షలచొప్పున ఖనిజ,భీజ,అండజ,గర్భజ) 💥మానవులు తప్ప ఏ జీవరాశి కూడా no doctor,no medicine,only food habits పాటిస్తున్నాయి,వాటి నాడీ నిత్యం సుషుమ్నలో వుంటుంది అనగా రెండు ముక్కలు నిత్యం సమంగా ఆడుతూ వుంటాయి ఇదే వాటి ఆరోగ్య రహస్యం 👉పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణా/కర్మ రూపేణా పీడితే 👉రోగాలకు మూలం మొట్టమొదటిది చిత్తవృత్తులు,చిత్తవృత్తి త్రికరణ కర్మలుగా మారుతుంది, కర్మల నుండి త్రిదోషాలు అదే కఫం,పిత్తం,వాతం;…

CINEMA

నాగ అశ్విన్ -ప్రభాస్ మూవీపై భారీ అంచనాలు

ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహానటి వంటి అద్భుత చిత్రాన్ని అందించిన నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రాజెక్ట్ కె పేరుతో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో…

CINEMA

పాట షూట్ కోసం రూ.23 కోట్లను ఖర్చు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో ప్రస్తుతం ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15 వ మూవీ అది. అందుకే దానికి ఆర్సీ 15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. ఈ సినిమా షూటింగ్…

CINEMA

డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలకు వరల్డ్ వైడ్‌గా మార్కెట్

డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలకు వరల్డ్ వైడ్‌గా మార్కెట్ ఉంది. బాహుబలి దెబ్బకు గత రికార్డులు అన్నింటిని ప్రభాస్ చెరిపేశాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టడానికి బాలీవుడ్ హీరోలు, సౌత్ హీరోలంతా పోటీ పడుతున్నారని టాక్. అయితే, ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని పండితులు చెబుతున్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందులో ఒకటి సాహో, రాధేశ్యామ్ ఉన్నాయి. ఈ రెండు…