4news HD TV

CINEMA

జంతువుల బాధలను తన బాధగా ఫీల్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని గ్లామరస్ యాంకరమ్మ రష్మీ గౌతమ్. బుల్లితెరపై అనేక షోలకు గ్లామర్ టచ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఘాటు సన్నివేశాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో దూసుకుపోతున్న ఈ వయ్యారి తాజాగా మొబైల్ నెంబర్ షేర్ చేసింది. అవసరం ఉంటే కాల్ చేయమని కూడా…

CINEMA

మరో ప్యాన్ ఇండియా మూవీలో దీపిక పదుకోన్..

బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న దక్షిణాది భామ దీపిక పదుకోన్ ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై కన్నేసింది. హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన దీపిక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న Project K (Kalki 2898 AD) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో బిజీగా ఉన్న సమయంలోనే దక్షిణాదిలో పలు చిత్రాల్లో స్టార్ హీరోల చిత్రాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయనేది…

CINEMA

‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా బడ్జెట్ ఎంత?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో సీక్రెట్ మెయింటెన్ చేస్తారు. కొంతమంది నిర్మాతలు తమ సినిమా బడ్జెట్‌ను కూడా ఇవ్వరు. కానీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) అలా కాదు.. అభిమానులు అడిగే ప్రశ్నలకు తరచూ సమాధానాలు ఇస్తూంటాడు. వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో(The Vaccine War Cinema) బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ను కూడా బయటపెట్టాడు. ఆశ్చర్యకరంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కంటే తక్కువ డబ్బుతో ది వ్యాక్సిన్ వార్…

World

ఐరాసలో అనూహ్య పరిణామం-భారత్ మద్దతుతో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. !

చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ లు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానం ఐక్యరాజ్యసమితిలో దొరికింది. ఐరాసలో గతంలో ఎన్నో అంశాల్లో విభేదిస్తూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఇరుదేశాలు ఈసారి మద్దతిచ్చుకున్నాయి. దీని ఫలితంగా భారత్ పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ ఐరాసలో తన పంతం నెగ్గించుకుంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలిచాయి. యూరప్ లోని స్వీడన్ లో ఖురాన్ దహనం…

AP

ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలు

ఏపీ వాసులకు అలెర్ట్. ఇకపై ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు పొందాలంటే తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఒత్తిడి మేరకు ఏపీలో కూడా దీనిని అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఏయే పథకాలకు ఆధార్‌ తప్పనిసరో…

TELANGANA

సుమన్ టీవీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్-ఆరుగురికి బెంజ్ కార్లు, సీఈవోలుగా ప్రమోషన్!

ఏ సంస్థలో అయినా ఉద్యోగుల పాత్ర కీలకం. అయితే ఉద్యోగుల కష్టాన్ని గుర్తిస్తే ఆ సంస్థ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్మిన సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ దూది.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమన్ టీవీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఆ సంస్థ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన 6గురిని వివిధ విభాగాలకు సీఈవోలుగా ప్రకటించింది యాజమాన్యం. అంతేకాదు వారికి నెలకు ఐదు లక్షల వేతనం, కోటి రూపాయల ఇన్సూరెన్స్ తో పాటు……

National

గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌

గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది. పిటిషనర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ మాట్లాడుతూ గుర్తింపు కార్డు చూడకుండా నోట్లను మార్చడం ద్వారా అవినీతిపరులు, దేశ వ్యతిరేకులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి.. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం విధానపరమైన అంశమని అన్నారు. ఇందులో మేం జోక్యం చేసుకోమని తెలిపింది. అంతకుముందు మే 29న ఢిల్లీ హైకోర్టు కూడా…

CINEMA

“అందుకే ముందు కమెడియన్ అయ్యా”: బలగం దర్శకుడు వేణు ఎల్దండి

ఈ ఏడాది మార్చి ముందు వరకు కమెడియన్‍గానే అందరి మదిలో ఉన్న వేణు ఎల్దండి.. ‘బలగం’ సినిమా తర్వాత దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు. బలగం చిత్రంతో దర్శకుడిగా అతడు అంత ప్రభావాన్ని చూపాడు. కెరీర్ ఆరంభంలో జబర్దస్త్ షో సహా చాలా చిత్రాల్లో కమెడియన్‍గా చేశాడు వేణు. దీంతో కమెడియన్‍గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఒక్క ‘బలగం’ సినిమాతో ఇప్పుడు అతడిని అందరూ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా చూస్తున్నారు. బలగం చిత్రాన్ని వేణు అంత గొప్పగా…

World

ఎలాన్ మస్క్ మరో సంచలనం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉన్నన్ని రోజులూ రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు.. తాజాగా ఓ కొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. కార్పొరేట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్‌లో మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చనే అంచనాలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు…

AP

నిరుద్యోగులకు శుభవార్త.. సీబీఓఏలో 1000 మేనేజర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సీబీఓఐ తెలిపింది. గడువు తేదీ జులై 15లోగా బ్యాంక్ వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆగస్టులో రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ ఉద్యోగాల కోసం…