4news HD TV

AP

ఈటల హత్యకు కుట్ర.. భార్య జమున సంచలన ఆరోపణ

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని ఈటల భార్య జమున ఆరోపించారు. విలేకరుల సమావేశంలో జమున సంచలన ఆరోపణ చేశారు. ఈటల హత్యకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని జమున ఆరోపించారు. ఈటల రాజేందర్‌ని చంపేందుకు కౌశిక్‌ రూ.20 కోట్లు ఇస్తున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ ఇష్టానుసారంగా కౌశిక్‌ వ్యవహరిస్తున్నారని జమున ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు ఈటల కుటుంబం భయపడేది లేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఓటు…

AP

వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెండ్రోజుల విరామం ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన గత కొన్నిరోజులుగా వారాహి నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్నారు. ఉపవాసంతో కొద్దిగా నీరసించిన పవన్ కళ్యాణ్ జ్వరంతో మరింత నీరసించారు. వారాహి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. పవన్ సోమవారం రాత్రి నరసాపురం సభ అనంతరం భీమవరం చేరుకున్నారు. భీమవరంలో ఈ నెల 30న జనసేన…

AP

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం కొనాలనుకుంటున్నారా.. మీకొక గుడ్‌న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో జూన్ 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,180లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.…

TELANGANA

గురువారం నాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గురువారం నాడు బక్రీద్ సందర్భంగా జూన్ 29న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరగనున్న మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్‌ పార్కింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్​ను సిటీ సీపీ ఆనంద్ విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే వారి…

TELANGANA

సిగరెట్ అలవాటు కూడా లేదు.. డ్రగ్స్ తీసుకుంటా అంటున్నారు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన, దిక్కుమాలిన ప్రతిపక్షాలతో కొట్లాడటం మా దురదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు కేటీఆర్. అనడం పెద్ద సమస్య కాదని.. నేను కూడా అనగలనని అన్నారు. జీవితంలో సిగరెట్ కూడా తాగలేదని.. అలాంటిది తనకు డ్రగ్స్ తో లింక్స్ ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రతి పక్షాలు దమ్ముంటే సిద్ధాంతాలు, విధానాల మీద మాట్లాడాలని.. అంతేకానీ తండ్రి తాగుబోతు, కొడుకు…

AP

నేడు జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి పథకం నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కురుపాం పర్యటన కోసం ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు సీఎం జగన్‌. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్‌ కాలేజ్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న…

SPORTS

రజత పతకాలు సాధించిన స్విమ్మర్ ‘గంధం క్వీని’

అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన గంధం క్వీని విక్టోరియా సత్తా చాటింది. ఆమె రెండు రజత పతకాలు సాధించింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈనెల 24నుంచి 27వరకు జరిగిన ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల నుంచి హాజరయ్యారు. భారతదేశం తరపున స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గంధం క్వీని 200 మీటర్ల మహిళల విభాగంలో పాల్గొని 2వ స్థానం నిలిచి మరో రజత పతకం కైవసం…

AP

కుమార్తె వివాహానికి వెళ్తుండగా.. నదిలో పడిన డీసీఎం : ఐదుగురి మృతి

పెళ్లిబృందాన్ని తీసుకెళ్తున్న డీసీఎం నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ లో బుధవారం ఉదయం జరిగింది. దతియా జిల్లాలోని దుర్సదా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన పలువురు చిన్నారులు నదిలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. బుహారా గ్రామం సమీపంలో పెళ్లిబృందంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పింది. దాంతో వాహనం వంతెనపై…

AP

అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్.త్రాగడానికి నీళ్లు లేకా ఇబ్బందులు మెదక్ జిల్లా అళ్లాదుర్గం మండలం లోని మాందాపూర్, చిల్వేర్, ముప్పారం. తో పాటు 3 తాండలకి కలిపి ఒకే ఫిడర్ ఉండటం వలన ప్రతిరోజు విద్యుత్ అంతరాయం రావడంతో అధికారుల నిర్లక్ష్యం తో మండి పడిన ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రం లో గల 33 కెవి సబిస్టేషన్…

TELANGANA

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్.త్రాగడానికి నీళ్లు లేకా ఇబ్బందులు మెదక్ జిల్లా అళ్లాదుర్గం మండలం లోని మాందాపూర్, చిల్వేర్, ముప్పారం. తో పాటు 3 తాండలకి కలిపి ఒకే ఫిడర్ ఉండటం వలన ప్రతిరోజు విద్యుత్ అంతరాయం రావడంతో అధికారుల నిర్లక్ష్యం తో మండి పడిన ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రం లో గల 33 కెవి సబిస్టేషన్…