4news HD TV

TELANGANA

మోడీకి స్టాలిన్ దిమ్మతిరిగే కౌంటర్-ముందు హిందువులకే సివిల్ కోడ్ ! గుళ్లలో పూజలకు అనుమతి..

దేశంలో ఉమ్మడి పౌరస్మతి (కామన్ సివిల్ కోడ్) అమలు చేయాల్సిన అవసరాన్ని ఇవాళ ప్రధాని మోడీ గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో రెండు చట్టాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యల్ని కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం సహా పలు పార్టీలు ఖండించాయి. ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయా పార్టీల నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్.. ఉమ్మడి…

AP

ఏపీలోని గండికోటను తెలంగాణకు ఎత్తుకుపోయారు..!!

హైదరాబాద్/కడప: గండికోట.. గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరున్న చారిత్రాత్మక ప్రదేశం. ఏపీలోని ప్రఖ్యాత పర్యాటక స్థలాల్లో ఒకటి. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో.. పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తున ఉండే కొండలను చీల్చుకుంటూ పెన్ననది ప్రవహిస్తుంటుంది. అందుకే దీనికి గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ గండికోట.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్లుగా చిత్రీకరించారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఉద్దేశపూరకమా? లేక పొరపాటా? అనేది తెలియట్లేదు గానీ.. గండికోటను…

APTrending News

బెదిరిస్తున్నారు: కేసీఆర్ కుటుంబీకులు బాధపడ్డారంటూ పార్టీ మార్పుపై ఈటల రాజేందర్

హైదరాబాద్: జాగ్రత్తగా ఉండాలంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మంగళవారం సాయంత్రం మాట్లాడారు. సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని ఈటల అన్నారు. బీజేపీ నేతలతో ఫొటో దిగితేనే బీసీ బంధు, దళితబంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు…

AP

అమ్మ ఒడి నిధులపై తాజా అప్‌డేట్

పార్వతిపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోఅధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి- అమ్మ ఒడి. తమ పిల్లలను పాఠశాలు, కళాశాలల్లో చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించడానికి రూపొందించిన పథకం ఇది. దీనికింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు మూడు విడతల్లో ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా ఈ నిధులను…

NationalTechnology

ప్రవీణ్ ఎఫెక్ట్, పంజా విసిరిన ఎన్ఐఏ, సిద్దూ ప్రభుత్వానికి షాక్, పీఎఫ్ఐ లీడర్స్ తో !

బెంగళూరు: కర్ణాటకలో గత జూలైలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి దక్షిణ కన్నడ జిల్లా, కొడగు జిల్లాలో నిషేధిత పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లపై మంగళవారం అధికారులు దాడులు చేశారు. రెండు జిల్లాల్లోని ఆరు చోట్ల అధికారులు మంగళవారం దాడులు…

AP

జగన్ వైజాగ్ షిఫ్ట్ కావడం లేదా ? గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో తీసుకున్న నిర్ణయాల్ని కొందరు నేతలు సమీక్షించుకుంటున్నారు. మరికొందరు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ కూడా గతంలో వైజాగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా ఆయన చెప్పేస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే…

CINEMA

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కుర్ర హీరోలంతా ఈ మధ్య పెళ్లి బాట

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కుర్ర హీరోలంతా ఈ మధ్య పెళ్లి బాట పడుతున్నారు. శర్వానంద్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తర్వాత వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల వివాహం జరగబోతోంది. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. తాజాగా ఈ కోవలోనే మరో యంగ్ హీరో రాబోతున్నారు. ఆయనెవరంటే విజయ్ దేవరకొండ. సినీ పరిశ్రమలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. మహిళల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కొద్దికాలం నుంచి…

TELANGANA

తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టిన వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకించి- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్‌ను బందిపోట్ల రాష్ట్ర సమితిగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులను అనుభవిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారామె. తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుందని షర్మిల ఎద్దేవా…