ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు, కనీసం ఎంపీ టిక్కెట్ ఇవ్వండి, ఇదేమి డిమాండ్ స్వామి!
బెంగళూరు/శివమొగ్గ: మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన కుమారుడు కే.ఇ. కాంతేష్ ను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఇప్పటి నుంచే టికెట్ కోసం ప్రయత్నాలు చేయనున్న సంగతి తెలిసిందే. కాంతేష్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప సోమవారం హవేరిలో చెప్పారు. హావేరిలో ఈశ్వరప్ప విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం నా కుమారుడు కాంతేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. భార్యను చంపేసి బాత్ రూమ్ లో…

