4news HD TV

National

RTC బస్సుల్లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వారంలో ఎన్ని లక్షల మంది లేడీఎస్ ఫ్రీగా తిరిగేశారంటే?

బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వం కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల్లో కాకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు మంగళూరు డివిజన్ లో మాత్రమే ఎంత మంది మహిళలు ప్రయాణించారు అనే విషయం వెలుగు చూసింది. కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో…

National

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం..

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. గత ఏడాది క్లబ్‌లో కలిసిన మహిళపై అత్యాచారం చేసినందుకు భారత సంతతికి చెందిన విద్యార్థిని UKలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను UKలోని కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ప్రీత్ వికల్ కు న్యాయస్థానం ఏడేళ్ల…

APCINEMATELANGANA

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన…

National

ధర్మవరం టీడీపీ అభ్యర్ధి ఖరారు – హోరా హోరీ..!!

రానున్న ఎన్నికలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నవ్ ఆర్ నెవర్ గా ప్రకటించారు. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోంది. జనసేనతో పొత్తు వేళ సీట్ల కేటాయింపు పైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈ సారి పరిటాల కుటుంబం రెండు సీట్లపైన ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో ధర్మవరం సీటు పైన నిర్ణయం జరిగింది. టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. ధర్మవరం…

APTELANGANA

ఆర్టీసీ బస్సులకు మహిళల పోటు- బస్సు డోర్ విరిచి కండక్టర్ చేతిలో పెట్టారు

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ వసతిని కల్పిస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.…

National

పీఎస్‍యూలో 2 లక్షల ఉద్యోగాలు మాయం చేశారు.. రాహుల్ ఆరోపణ..

ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు తొలగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. బడా వ్యాపారుల ప్రయోజనం కోసం లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. ఒకప్పడు ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని చెప్పారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. “దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు…

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక…

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక… వివరాల్లోకి వెళితే : కురుపాం ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం మండలం, లోవముటా ప్రాంతమైన బబ్బిడి గ్రామానికి చెందిన పలువురికి నిన్ను అర్దరాత్రి నుండి తీవ్ర కడుపునొప్పి, వాంతులు,విరోచనాలు,జ్వరం వచ్చి తీవ్రం గా బాధపడుతూ ఈరోజు ఉదయం సమీప దుడ్డుఖళ్లు ప్రాథమిక ఆసుపత్రిలో చేరారు వారిలో పలువురు చిన్నారులు ,మహిళలు ఉన్నారు వీరిలో కొందరి…

CINEMACulture

భార్యకు అక్రమ సంబంధం, విడాకులు ఇచ్చిన భార్య

బెళగావి/ సాంగ్లీ: కుటుంబ సభ్యులంతా కలసి పెళ్లి చేసుకుంటున్న జంట ఎప్పటికైనా సంతోషంగా ఉండాలనే ఆశతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం చక్కగానే కాపురం చేశాడు. తరువాత భర్తకు అతని భార్య మీద అనుమానం వచ్చింది. పదేపదే భార్య తీరుతో విపరీతమైన అనుమానం పెంచుకున్న భర్త ఇక లాభం లేదని ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి నెల కాకుండా భార్యను చంపేయడానికి భర్త రివాల్వర్ కొన్నాడు.…

AP

ఆదిపురుష్ కు షాక్; సినిమాపై అభ్యంతరాలు.. ఢిల్లీ హైకోర్టులో పిల్!!

ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఆది పురుష్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకోగా, సినిమాకు ఊహించని షాక్ తగులుతోంది. జూన్ 16 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని భావిస్తే అందుకు భిన్నంగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆది పురుష్ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్…