4news HD TV

CINEMA

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా రాకెట్ తో గొడవపడుతున్నాడు ఈ బచ్చా గాడు .. జాగ్రత్తరా పిల్లోడా !

ఇండియాలో పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్టార్ హీరోకి లేనంత క్రేజ్ ప్రభాస్ కి ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పోయింది. దీంతో మనోడితో సినిమా చేయడానికి.. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళు పోటీపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ 4 సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగింటిలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. Actor…

CINEMA

jio సినిమా దెబ్బకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సంక నాకిపోవడం గ్యారెంటీ ?

ఇండియా జియో కంపెనీ గురించి వాటికి ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. ఎయిర్టెల్ ఇండియా లాంటి కొన్ని కంపెనీలు మాత్రమే జియోని ఎదుర్కోగలుగుతున్నాయి. చాలావరకు ఇతర కంపెనీలు కనుమరిగిపోయాయి. తాజాగా రిలయన్స్ అంబానీ వేసిన మెగా పతకం బాలీవుడ్ కొంప ముంచేలా ఉంది అని చర్చ జరుగుతుంది. తాజాగా అంబానీ ఉచిత సినిమాలు చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ప్రకటించాడు అంతే కాదు వాటి ట్రైలర్ ని రిలీజ్ చేసి కంగారు పెట్టాడు. జియో యాప్…

CINEMA

కానీ ఎలాంటి అమ్మాయిని ప్రేమించాడో చూడండి .. ఛిఛీ !

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జంట గురించి న్యూస్ వైరల్ అవుతుంది. కోటక్ మహేంద్ర బ్యాంక్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సురేష్ కొటక్ కుమారుడు జే ఇటీవల తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు. అందాల పోటీల యువరాణి ఫెమినా మిస్ ఇండియా 2015 విజేత అయిన అదితి ఆర్యతో తన నిశ్చితార్థాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కాన్వకేషన్ వేడుక నుండి అదితి ఫోటోలను పంచుకుంటూ జే బుధవారం ట్వీట్ చేశారు. నాకు కాబోయే…

CINEMA

తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ తేజ ఏమన్నాడో చూడండి.. స్టేజీ మీదే చెప్పేసాడు !

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో అభిరామ్ నీ ‘అహింస’ అనే సినిమా ద్వారా హీరోగా డైరెక్టర్ తేజ పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో డైరెక్టర్ తేజ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అసలు అభిరామ్ తోనే ఎందుకు సినిమా చేయాల్సి వచ్చింది అన్న దానికి.. తేజ వివరణ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం దగ్గుబాటి రామానాయుడు గారు…

CINEMA

హీరోయిన్ లని మించిపోయిన మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసేస్తారు. షూటింగ్ ఫ్యామిలీ మినహా మహేష్ దేనికి కూడా తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. మహేష్ కొడుకు గౌతమ్ కూతురు సితార ఇద్దరు కూడా ప్రస్తుతం టీనేజ్ వయసులో ఉన్నారు. ఇద్దరిలో సితార చాలా ఎనర్జిటిక్ గా సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది.…

CINEMA

ఒకే ఒక్క ఫోటో వదిలిన నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత.. సమంత ఎందుకూ పనికిరాదు ఈ అందం ముందు..!

శోభిత దూళిపాల తెలుసు కదా. ఆమె ఒక నటిగా కంటే కూడా టాలీవుడ్ హీరో నాగ చైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా క్రేజ్ సంపాదించుకుంది శోభిత. అవును.. ఆమెకు ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ వచ్చింది. వాళ్లు నిజంగా లవర్సా కాదా అనేది తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మాత్రం ఏదో ఉందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఎంతలా అంటే ఆమె ఇంటి పేరును కూడా మార్చేసి ఏకంగా అక్కినేని అని అంటున్నారు.…

AP

`భవిష్యత్తు గ్యారెంటీ`- టీడీపీ మేనిఫెస్టో: ఆరు హామీలను ఆవిష్కరించిన చంద్రబాబు

రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని చంద్రబాబు- తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ లేఖ…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ రవికిషోర్ బ్యాంక్ లావాదేవీల్లో ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు, జిరాక్స్ సెంటర్లోనే

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఏఈ సివిల్ మాస్టర్ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున చేతులు మారినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితుడు రవికిషోర్ అరెస్టుతో మరికొంతమంది నిందితుల వివరాలు బయటపడుతున్నాయి. వరంగల్ విద్యుత్ శాఖ డీఈతోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సురేష్, రవికిషోర్, దివ్య, విక్రమ్ సైదాబాద్‌లో ఒకే భవన సముదాయంలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.…

TELANGANA

రూ.500 నోట్లు కూడా రద్దు చేయండి- కేంద్రానికి చంద్రబాబు సలహా: నా వల్లే డిజిటల్ కరెన్సీ

రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. మహానాడులో చంద్రబాబు- ముగింపు ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడే…

National

40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, రేపు అమిత్ షా

మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 40 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు వెల్లడించారు. అంతేగాక, తిరుగుబాటుదారులను సీఎం బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతా బలగాల నుంచి సమాచారం అందిందని ఆయన మీడియాకు తెలిపారు. ‘సాధారణ పౌరులపై ఎమ్-16, ఏకే-47, స్పైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. భారత సైన్యం,…