4news HD TV

APTELANGANA

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థుల విన్యాసాలు ఆటపాటలు డాన్స్ పోటీలు క్విజ్ పోటీలు అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులని ఎంతో ఆకట్టుకున్నాయి వీరి…

CINEMA

సమంతలో మరో కోణం.. హీరోయిన్ కాకముందే అంత పొగరు చూపించిందా?

సమంత(Samantha) అంటే తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. `ఏ మాయ చేసావే` సినిమాతో 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకుంటూ తనదైన టాలెంట్ తో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ హీరోలతో సమానంగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే సమంత సినిమాల్లోకి రావడానికి చాలా కష్టాలు పడిందని గతంలో…

National

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో శ్రీనగర్ కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం, కాసేపటికి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ బీ 737 విమానం చివరి భాగంలో ఉన్న కార్గొ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సంకేతాలిచ్చే ఫైర్ లైట్…

APCINEMATELANGANA

: 2 లక్షల పెట్టుబడి తో 10 లక్షల ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చదువుకున్న యువత ఎంత చదివినా ఫలితం లేదు అని జాబ్స్ కేవలం అదృష్టం డబ్బులు ఉన్నవాళ్లకే వస్తాయని చెప్పుకుంటూ ఏదైనా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వాళ్ళు కొన్ని బిజినెస్ (Business Idea) లు చేస్తూ జాబ్ చేసే వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మరికొంతమంది వాణిజ్య వ్యాపారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కొంతమంది రైతులుగా మారి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక…

CINEMA

చిరంజీవి కూతురు సుస్మిత భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. అతడు ఏం చేస్తాడు?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి ముగ్గురు సంతానం అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుర్లు కాగా.. ఒక కుమారుడు. ఆల్రెడీ కుమారుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. తండ్రిని మించిన తనయుడుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్తతో విడిపోయి.. కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు రెండో భర్తతో కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా…

CINEMA

అందరూ చూస్తుండగానే శ్రీదేవిని చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..?

శ్రీదేవి అందాల తారగా అతిలోకసుందరిగా ఇండియాలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ మొదట సౌత్ ఇండస్ట్రీలో రాణించి ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అలాంటి ఈ హీరోయిన్ బాలీవుడ్ కి వెళ్ళాక మిథున్ చక్రవర్తి (Mithun Chakravarthy) ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అని వార్త వినిపించినప్పటికీ ఆ తర్వాత బోనీ కపూర్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తుందని గతంలో వార్తలు…

CINEMA

: ఇలియానా కి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఆ స్టార్ హీరోయిన్ సోదరుడేనా..?

గోవా బ్యూటీ ఇలియానా గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.ఈమె జల్సా, పోకిరి, కిక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాలీవుడ్ కోలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. అయితే గత పది సంవత్సరాల నుండి సౌత్ ఇండస్ట్రీ లో సినిమాలు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం ఇలియానా చేసిన పోస్టు సంచలనం సృష్టించింది. ఇలియానా తన సోషల్ మీడియా ఖాతాలో నేను ప్రెగ్నెంట్…

APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు. కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ…

APTELANGANA

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ..

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ అంతకు ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. కనుక హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలనే ఉద్దేశ్యంతో సీబీఐ విచారణను మంగళవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసిన్నట్లు సాక్షితో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టులో వాదనలు ముగిసిన…

AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు వేస్తున్నట్లు మాట్లాడారు. నేడు సిద్ధిపేట జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తాను తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పొరుగు రాష్ట్రంతో పోల్చి చూపితే, ఆంద్రా మంత్రులు ఎగిరెగిరిపడ్డారని అన్నారు. ఉన్నమాట అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేకహోదా కోసం పోరాడుతామన్నారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారెందుకు?మీ కళ్ళ ముందే విశాఖ…