4news HD TV

CINEMA

ప్యాన్ ఇండియా భ్రమలన్నీ తీరిపోతున్నాయి

పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఏ ముహూర్తాన ఉత్తరాదిలో బ్లాక్ బస్టర్ అయ్యిందో కానీ అప్పటి నుంచి అందరికీ ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టేసింది. అంతకు ముందు బాహుబలితోనే ఇది జరిగినప్పటికీ కమర్షియల్ మూవీతోనూ నార్త్ ఆడియన్స్ ని మెప్పించవచ్చని నిరూపించింది బన్నీనే. ఆ తర్వాత కెజిఎఫ్ 2 దీనికి ఊతమిచ్చింది. అక్కడితో మొదలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ జ్వరం పట్టుకుంది. పట్టుమని పది కోట్ల మార్కెట్ లేని చిన్న హీరోలు…

APTELANGANA

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతర

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతరలో ఈరోజు తీయడం జరిగింది నటీనటులు హీరో శివాజీ, హీరోయిన్ జ్యోతిక, మరోక ఇద్దరూ నూతన నటీనటులు హీరో హీరోయిన్ బేతాళ స్వామి మందిరం వద్ద మరియు జాతరలో సినిమా షూటింగ్ తీయడం జరిగింది అల్లాదుర్గం మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డి. సుభాష్ రావు గారి ఆధ్వర్యంలో సినిమా చిత్రీకరణ లోకేషన్లో ఫైట్ సీన్లు…

POLITICS

ఎంపీ అవినాష్ రెడ్డికి జైలా. బెయిలా?

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా, ఇవాళ్ళ తనను అరెస్ట్‌ చేయవచ్చని భావిస్తున్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. దీనిపై మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అరెస్టయిన ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇదివరకు ఇదే హైకోర్టులో వేసిన పిటిషన్‌లో నిందితులలో ఒకరైన…

CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక…

CINEMA

పూజాహెగ్డే.. అవి మాత్రం దాచుకోవట్లేదే..!

టాలీవుడ్ బుట్టబొమ్మ అందాల సోయగానికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటి నుంచే ఇలాంటి ఘాటు అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. Pooja Hegde Latest Beautiful Photos ఆమె గతంలో టాలీవుడ్ లో ఉన్నప్పుడు కాస్త తక్కువగా అందాలను బయట పెట్టేసింది. కానీ ఇప్పుడు మాత్రం గేట్లు ఎత్తేసింది. Pooja Hegde Latest Beautiful Photos మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఆరబోయాలి కదా.. అందుకే గ్లామర్ కు…

APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

AP

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి

ని సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల ఆయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ సరిగా జరగడం లేదని ఎంపీ ఆరోపించారు. మేము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా సిల్లీ విషయాలను తీసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తీసుకు వచ్చేందుకు సీబీఐ విచారణ చేస్తుంది తప్పితే…

CINEMA

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ఇక తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్‌ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆ చిత్రం పూర్తయిన వెంటనే సాహో సుజీత్ దర్శకత్వంలో…

TELANGANA

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. శ్రీనివాస్ రెడ్డిని, మహేశ్వర్…

APTELANGANA

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్…