4news HD TV

APTELANGANA

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ.

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ. 2019 నాటి జి.ఓ, నెంబర్ 142 సవరణ అంశాలు. సవరణ చేయబడిన జి.ఓ ద్వారా దరఖాస్తు దారులైన జర్నలిస్ట్ లు జతపరచాల్సిన పత్రాలు. జి ఓ ఎం.ఎస్:38 ప్రకారం సవరణలు. ■ 1పని చేస్తున్న మీడియా సంస్థ నుండి సిఫార్సు లేఖ. ■ 2 జర్నలిస్ట్ యొక్క విద్యా అర్హత సర్టిఫికేట్. ■ 3మీడియా సంస్థ జారీ చేసిన తాజా ID కార్డ్. ■ 4 సంస్థ జారీ చేసిన…

CINEMA

సల్మాన్ ఖాన్ తో చెర్రీ స్టెప్పులు..

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే…

CINEMA

జపాన్ లో వంద కోట్ల కలెక్షన్ దిశగా ఆర్ ఆర్ ఆర్ సినిమా..

ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా రికార్డుల వేట మాత్రం ఆపలేదు, ఆస్కార్ అవార్డ్ తెచ్చినా అలసిపోలేదు. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకున్న ప్రతి చోటుకి వెళ్లి మన జెండా ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్…

CINEMA

చై, శోభితా డేటింగ్ పై సమంత ఘాటు ఆరోపణలు…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక చాలా రోజుల తరువాత సామ్ మీడియా ముందుకు రావడంతో ఎక్కడలేని ప్రశ్నలు అన్ని పుట్టుకొచ్చేశాయి. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఆమె వైవాహిక జీవితం నాలుగేళ్లు కూడా పూర్తి అవ్వకముందే ముగిసిపోయిందన్న విషయం తెల్సిందే.…

CINEMA

పవన్ కళ్యాణ్, సుధీర్ వర్మ సినిమా నుండి క్రేజీ అప్డేట్..

తొలి చిత్రం ‘స్వామి రారా’తో అందరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆ తర్వాత పలు చిత్రాలను రూపొందించినా, ఆ స్థాయి విజయం మాత్రం అతనికి దక్కలేదు. ‘దోచేయ్, రణరంగం, శాకినీ డాకిని’ చిత్రాలు నిరాశ పర్చగా, ‘కేశవ’ మాత్రం ఫర్వాలేదనిపించింది. దాంతో అతని తాజా చిత్రం ‘రావణాసుర’ మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. సుశాంత్ తో పాటు ఐదుగురు…

CINEMA

పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్…

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని బన్నీ ఫ్యాన్స్ ఓ సాంగ్ వేసుకుంటున్నారు. ఎన్నేళ్లు.. పుష్ప వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు బన్నీ వెండితెరపై కనిపించింది లేదు. పుష్ప 2 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప ది రైజ్. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్…

NationalWorld

భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్త ఫారిన్ పాలసీ..

రష్యా తన మిత్రదేశాలు, దానికి సంబంధించిన విదేశాంగ విధానంపై ఇటీవల ప్రకటన జారీ చేసింది, తన మిత్ర దేశాలైన చైనా, భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్తగా ఫారిన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తన మిత్రదేశాల ఏవో, శతృదేశాలేవనే దాని గురించి చెప్పకనే చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను శతృవుగా చూస్తుండటంతో కొత్త విదేశాంగ విధానం ద్వారా రష్యా మరింత బలోపేతం అయ్యేందుకు…

National

సిక్కింలో భారీ హిమపాతం..సుమారు 30 మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు ప్రాథమిక అంచనా…

గ్యాంగ్‌టక్‌ను త్సోమ్‌గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. హిమపాతం కింద చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసేందుకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నప్పటికీ ప్రాణనష్టం భయంకరంగా ఉంది. సుమారు 30 మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు ప్రాథమిక అంచనా.గాంగ్‌టక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని 17వ మైలు సమీపంలో మధ్యాహ్నం 12.15…

NationalWorld

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ…

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ  చర్చలు జరిపారు. ఆర్థిక సహకారంతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక నిశ్చితార్థాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే మార్గాలపై ప్రధాని మోదీ, కింగ్ వాంగ్‌చుక్ మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. భారత పర్యటన కోసం భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం…

National

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడం పై భారత్ తిరస్కరణ…

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడాన్ని భారతదేశం తిర్కరించింది. తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. అరుణాచల్‌ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది.   అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే ప్రయత్నాల్లో భాగంగా చైనా నిన్న 11 ప్రదేశాలకు కొత్త పేర్లను విడుదల చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను జంగ్నాన్‌గా పిలుస్తున్న…