దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: ధర్మవరంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
📌ధర్మవరం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ గౌరవనీయులు పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల ఇంద్రధనుష్ వరాలలో ఒకటైన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర విభిన్న ప్రతిబావంతుల మరియు వయో వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి గారు,తెలుగు దేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగూర్ ఉమర్ (స్టాలిన్) మరియు దివ్యాంగుల తో కలిసి ధర్మవరం…

