News

TELANGANA

తెలంగాణా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకే పెద్దపీట..

రాష్ట్రంలో గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ను ఓట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ గా ప్రవేశ పెట్టనుంది. మూడు నెలల కాలానికి ఈ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఏడాది మొత్తానికి ఈ బడ్జెట్లో అంచనాలను ప్రకటిస్తారు.   2023 ఫిబ్రవరి నెలలో 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయం రాకపోవడంతో…

TELANGANA

రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు పై బడ్జెట్ లో భట్టి కీలక ప్రకటన..!

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల రుణ‌మాఫీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌ని భట్టి తన ప్రసంగంలో స్పష్టం చేసారు.   బడ్జెట్ ప్రతిపాదనలు : తెలంగాణ ప్రభుత్వం…

Uncategorized

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు..

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. 2014 పొత్తులు ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతాయనే చర్చ జరుగుతోంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు సమావేశం తరువాత పొత్తు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో పొత్తుల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే సీఏఏ చట్టం అమలు పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని సంచలన ప్రకటన…

AP

జనసేనకు ఏడు లోక్‌సభ స్థానాలు- అభ్యర్థులు వీళ్లే ..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోంది. షెడ్యూల్ వెలువడటానికి ఎంతో సమయం లేదు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనడానికి అన్ని పార్టీలూ సిద్ధమౌతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్నికల ప్రచారానికీ దిగింది.   అటు తెలుగుదేశం- జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కి…

National

ఎన్నికల వేళ.. ఈసీ కీలక నివేదిక విడుదల..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా…

TELANGANA

కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

తెలంగాణా రాష్ట్రంలో గతంలో రెండు పర్యాయాలు పాలన సాగించిన బీఆర్ఎస్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.   ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా, తాజాగా మాజీ సీఎం…

TELANGANA

ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.   ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను…

AP

వైఎస్ బతికుంటే ఉమ్మేసే వాడు-షర్మిలపై రోజా ఫైర్.. ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక తర్వాత వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తుండటంతో అధికార పార్టీ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. ఇందులో ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాకూ, వైఎస్ షర్మిలకూ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ మరోసారి వైఎస్ షర్మిలపై మంత్రి రోజా రెచ్చిపోయారు.   వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో…

AP

చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది.   టీడీపీ అధినేత…

National

సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం..

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని విదేశాంగ కార్యదర్శి రణ్ ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.