News

AP

పీఆర్సీ, 29% ఐ.ఆర్ విడుదల చేయాలి: ఎమ్మెల్యే కందికుంటకు యూటీఎఫ్ నాయకుల వినతి

పీ ఆర్సీ, 29% ఐ.ఆర్ విడుదల చేయాలి:కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి యూటీఎఫ్ నాయకత్వం వినతి కదిరి టౌన్, ఫిబ్రవరి 5: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆశగా ఎదురుచూస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్ధిక అంశాలలో తీవ్ర అన్యాయం జరిగిందని, వివిధ రకాల బకాయిలు రూ 25వేల కోట్ల మేరకు పేరుకు పోయిన నేపథ్యంలో యూ.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు మల్లికార్జున, రవివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో యూ.టి.ఎఫ్ కదిరి డివిజన్ నాయకత్వం…

AP

ఏసీబీకి చిక్కిన కదిరి ఏబీసీడబ్ల్యూఓ: రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారి

కదిరి అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారి (ఏబిసిడబ్ల్యూఓ) గుర్రం బాలాజీ రూ.15వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడ్డాడు. పాత బిల్లులు మంజూరు విషయమై వార్డెన్ లక్ష్మినారాయణ నుండి తీసుకోగా రెడ్ హ్యాండ్ గా పట్టుకునట్లు ఏసిబి సీఐ హామీద్ ఖాన్ తెలిపారు

AP

శ్రీవారి లడ్డూకు అపచారం చేసిన దోషులకు శిక్ష తప్పదు: కదిరి జనసేన ఇంచార్జీ భైరవ ప్రసాద్ హెచ్చరిక

తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ కల్తీకి పాల్పడి మహాపచారం చేసిన దోషులకు శిక్ష తప్పదు – జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలనే కాకుండా శ్రీ వారిని ఆరాధించే భక్తుల మనోభావాలను అవహేళన చేస్తూ జగన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకు తయారీకి నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేని భోలే బాబా డెయిరీకి…

AP

రాయలసీమకు జగన్ చేసింది శూన్యం.. సీమను రతనాల సీమగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం: ఎమ్మెల్యే కందికుంట

రాయలసీమకు వైఎస్ఆర్, జగన్ చేసింది శూన్యం: కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కృష్ణా నదిలో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోస్తే… అప్పర్ భద్ర నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదు.. కృష్ణా జలాల్లో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి సంతకం చేయించి చంద్రబాబు సాధిస్తే… సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించకుండా…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా పి. భాస్కర్ బాధ్యతల స్వీకారం

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరి కళాశాల ప్రిన్సిపల్ గా పి భాస్కర్ గారు పదవి చేపట్టారు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి నూతన ప్రిన్సిపల్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి అయిన పి భాస్కర్ గారు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. జనవరి 31వ తారీఖున కె రమా ప్రిన్సిపల్ గారు పదవీ విరమణ పొంది నూతన ప్రిన్సిపల్ గా పి భాస్కర్ గారు ఈరోజు నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. దీనికి కళాశాల సిబ్బంది…

AP

పాములు చంపితే కఠిన శిక్షలు తప్పవు – ప్రజలకు గౌరవపూర్వక అవగాహన సందేశం

పాములు చంపితే కఠిన శిక్షలు తప్పవు – ప్రజలకు గౌరవపూర్వక అవగాహన సందేశం పాములను హతమార్చడం చట్టవిరుద్ధమని, అలాగే ఇది ప్రకృతి సమతుల్యతకు హానికరమని సీపీఎం పార్టీ నాయకులు ఒక అవగాహన సమావేశంలో ప్రజలకు తెలియజేశారు. ప్రజలందరూ ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం పాములను చంపితే చట్టపరమైన చర్యలు, జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో…

CINEMA

ప్రకాశ్ రాజ్ బావ అంటే చాలా ఇష్టం: తన కుటుంబ కష్టాలను వివరిస్తూ డిస్కోశాంతి సోదరి సుచిత్ర భావోద్వేగం

ప్రముఖ నటి డిస్కోశాంతి సోదరి సుచిత్ర త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ తండ్రి ఆనందన్ మరణం తర్వాత తమ ఏడుగురు సభ్యుల కుటుంబాన్ని డిస్కోశాంతి అక్కే దగ్గరుండి చూసుకుందని ఆమె తెలిపారు. విలాసవంతమైన జీవితం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిన తమను శాంతి అక్క కష్టపడి ఆదుకుందని, పెళ్లయిన తర్వాత కూడా తన భర్త శ్రీహరి సహకారంతో తమ కుటుంబ బాధ్యతలను…

AP

అంబటి అరెస్టుపై జగన్ ఆగ్రహం: ‘తప్పు తెలుసుకున్న వ్యక్తిని పొగడాల్సింది పోయి జైల్లో పెడతారా?’

వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారని, తప్పు తెలుసుకున్న వ్యక్తిని అభినందించాల్సింది పోయి, కక్షపూరితంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దుర్మార్గమని జగన్…

AP

తిరుపతి లడ్డూ కేసు: సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందన్న జగన్ – చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ సీఎం!

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణల కేసులో తమ పార్టీ నేతలకు సీబీఐ సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన సీబీఐ నివేదికలో తమ నాయకుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని, దీనిని బట్టే తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు…

TELANGANA

పాతబస్తీ మెట్రోకు హైకోర్టు బ్రేక్: వారసత్వ కట్టడాల పరిరక్షణపై వివరణ కోరుతూ కీలక ఆదేశాలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ నిర్మించే క్రమంలో అక్కడ ఉన్న పురాతన వారసత్వ కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (PIL) కోర్టు స్పందించింది. కట్టడాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల వివరాలతో మూడు వారాల్లోగా పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని…