News

TELANGANA

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లకు కొత్త రూల్స్: దూరంతో పనిలేకుండా ఫిక్స్‌డ్ ఛార్జీలు – నేటి నుంచే అమలు!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (TGERC) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఫిబ్రవరి 5, 2026 (గురువారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తున్నాయి. ఇకపై కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు కరెంట్ స్తంభాలు లేదా లైన్ల దూరం ఆధారంగా అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా విద్యుత్ శాఖ నిర్ణయించిన ‘ఫిక్స్‌డ్ ఛార్జీల’ను చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, గృహ…

CINEMA

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఖరారు: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఇక తరువాయి. వాస్తవానికి…

TELANGANA

హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ పాఠాలు: రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA)

హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ‘హైడ్రా’ (HYDRAA) అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే లక్ష్యంతో నగర ప్రజలకు, వ్యాపారులకు అగ్ని భద్రతా నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే వాణిజ్య సముదాయాల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ అవగాహన సదస్సుల్లో భాగంగా అగ్నిమాపక పరికరాల వినియోగంపై అధికారులు ప్రాక్టికల్ డెమోలు నిర్వహిస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు…

TELANGANA

జగిత్యాల జిల్లాలో విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీల మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ముగిలిపేట గ్రామ శివార్లలో జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే, మల్లాపూర్ మండలానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు ఉదయం పసుపు కోత పనుల కోసం పొలానికి వెళ్లారు. పనులన్నీ…

AP

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం: కూటమి నేతలపై కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మన కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు షేక్. బాబ్జాన్ గారి ఆధ్వర్యంలో కదిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పట్టణ C. l. గారికి కంప్లైంట్ ఇచ్చారు… ఫిర్యాదు లో ని అంశాలు:— గత వారం నుండి కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలను పెడుతూ, ఆ ఫ్లెక్సీలపై గౌ|| పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఫోటో మరియు…

AP

కదిరి నరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. 10 లక్షల భారీ విరాళం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము…

AP

“నేనే అన్నీ మాట్లాడాలా? మీరెందుకు ఉన్నట్టు?” : జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నేడు జరిగిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ నాయకుల పనితీరు, ముఖ్యంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో వారు చూపిస్తున్న ఉదాసీనతపై ఆయన తీవ్రంగా మందలించారు. పవన్ కల్యాణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: బాధ్యతపై ప్రశ్న: “ప్రతి చిన్న విషయానికీ నేనే స్పందించాల్సి వస్తుంటే.. మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నట్టు?” అని పవన్ ప్రశ్నించారు. కీలక అంశాలపై…

AP

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి అన్నదాన పథకానికి రూ. 10 లక్షల భారీ విరాళం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగిక దాడి మరియు గర్భస్రావం కేసు: ముద్దాయి అరెస్టు మరియు వాస్తవాల వెల్లడి

, Cr.No.8/2026 U/సెక్షన్ 65(1), 88 BNS మరియు POCSO యొక్క సెక్షన్ 3 & 4 చట్టం, 2012, తేదీ. 01-02-2026. ఫిర్యాది : యర్లం నీలమ్మ, వయస్సు 30సం., W/o రామ్మోహన్, యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా. ముద్దాయి : కుంచేపు మహేంద్ర, వయస్సు 25 సం., యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా. కేసు సంక్షిప్త వివరాలు : బాధిత…

AP

కదిరి గిరి ప్రదక్షిణ: భక్తులు భయపడొద్దు.. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు – సేవా సమితి వినతి

“శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ధైర్యాన్ని కల్పించి అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి.”- శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారు కొండల లక్ష్మీనరసింహుడుగా కొలువైన స్తోత్రాద్రికి (కదిరి కొండ) ప్రతినెల పెద్దయెత్తున శ్రీ వారి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో గొడ్డువెలగలకు వెళ్ళే దారిలో…