AP

AP

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 144వ రోజుకు

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 144వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించారు. సర్వేపల్లి మీదుగా నెల్లూరు రూరల్‌లో ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం…

AP

ఏపీలో విప్లవాత్మకం- ప్రారంభించనున్న వైఎస్ జగన్

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మరో ప్రాజెక్టు.. 108, 104 అంబులెన్సులు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులను తీర్చిదిద్దారు. మారుతున్న కాలానికి, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2020 జులైలో ఒకేసారి 1088 అంబులెన్సు వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఆ…

AP

టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు

భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. ఆ దేశ జాతీయ జట్టుతో మూడు చొప్పున ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోతోంది. భారత్- బంగ్లాదేశ్ మధ్య మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ సిరీస్ టీ20 మ్యాచ్‌తో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆరంభమౌతుంది. 22వ తేదీన ముగుస్తుంది. మ్యాచ్‌లన్నింటికీ మిర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి…

AP

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు

ఒకప్పుడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు తెచ్చుకుంది. విభజన కారణంగా ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, తెలంగాణలోనూ అధికారం కోసం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీతో ఉనికి చాటుకునేందుకుప్రయత్నిస్తున్న వైఎస్సార్ కూతురు షర్మిలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా గట్టెక్కాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షర్మిల చేరికకు రంగం కూడా సిద్ధమైనట్లు, ఇందులో భాగంగా వైఎస్ సమాధి ఉన్న…

AP

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే. భీమవరం సభలోనే తన అభిమానులకు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వారాహి యాత్ర ముగింపు సభలోనే పవన్ తాను చెప్పదలచుకున్నది తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన పవన్ ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే నివేదికలు.. పూర్తి సమాచారంతో పవన్ తన స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.…

AP

వైఎస్‌ జగన్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్..

జనసేన (Janasena)వర్సెస్ వైసీపీ(YCP) మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బహిరంగ సభల్లోనూ..సోషల్ మీడియా(Social Media)లోనూ ఒక పార్టీ అధ్యక్షుడ్ని మరో పార్టీ అధ్యక్షుడు విమర్శించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతున్నారు. నరసాపురం సభలో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ఉద్వేగంగా ప్రసంగించడాన్ని సీఎం జగన్ (YS Jagan)తప్పు పట్టారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్ అంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలు చేశారు. చివరకు వారాహి వాహనాన్ని వరాహి అని ఉచ్చరించారు.…

AP

ఈటల హత్యకు కుట్ర.. భార్య జమున సంచలన ఆరోపణ

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని ఈటల భార్య జమున ఆరోపించారు. విలేకరుల సమావేశంలో జమున సంచలన ఆరోపణ చేశారు. ఈటల హత్యకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని జమున ఆరోపించారు. ఈటల రాజేందర్‌ని చంపేందుకు కౌశిక్‌ రూ.20 కోట్లు ఇస్తున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ ఇష్టానుసారంగా కౌశిక్‌ వ్యవహరిస్తున్నారని జమున ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు ఈటల కుటుంబం భయపడేది లేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఓటు…

AP

వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెండ్రోజుల విరామం ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన గత కొన్నిరోజులుగా వారాహి నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్నారు. ఉపవాసంతో కొద్దిగా నీరసించిన పవన్ కళ్యాణ్ జ్వరంతో మరింత నీరసించారు. వారాహి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. పవన్ సోమవారం రాత్రి నరసాపురం సభ అనంతరం భీమవరం చేరుకున్నారు. భీమవరంలో ఈ నెల 30న జనసేన…

AP

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం కొనాలనుకుంటున్నారా.. మీకొక గుడ్‌న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో జూన్ 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,180లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.…