AP

AP

నేడు జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి పథకం నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కురుపాం పర్యటన కోసం ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు సీఎం జగన్‌. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్‌ కాలేజ్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న…

AP

కుమార్తె వివాహానికి వెళ్తుండగా.. నదిలో పడిన డీసీఎం : ఐదుగురి మృతి

పెళ్లిబృందాన్ని తీసుకెళ్తున్న డీసీఎం నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ లో బుధవారం ఉదయం జరిగింది. దతియా జిల్లాలోని దుర్సదా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన పలువురు చిన్నారులు నదిలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. బుహారా గ్రామం సమీపంలో పెళ్లిబృందంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పింది. దాంతో వాహనం వంతెనపై…

AP

అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్.త్రాగడానికి నీళ్లు లేకా ఇబ్బందులు మెదక్ జిల్లా అళ్లాదుర్గం మండలం లోని మాందాపూర్, చిల్వేర్, ముప్పారం. తో పాటు 3 తాండలకి కలిపి ఒకే ఫిడర్ ఉండటం వలన ప్రతిరోజు విద్యుత్ అంతరాయం రావడంతో అధికారుల నిర్లక్ష్యం తో మండి పడిన ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రం లో గల 33 కెవి సబిస్టేషన్…

AP

ఏపీలోని గండికోటను తెలంగాణకు ఎత్తుకుపోయారు..!!

హైదరాబాద్/కడప: గండికోట.. గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరున్న చారిత్రాత్మక ప్రదేశం. ఏపీలోని ప్రఖ్యాత పర్యాటక స్థలాల్లో ఒకటి. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో.. పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తున ఉండే కొండలను చీల్చుకుంటూ పెన్ననది ప్రవహిస్తుంటుంది. అందుకే దీనికి గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ గండికోట.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్లుగా చిత్రీకరించారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఉద్దేశపూరకమా? లేక పొరపాటా? అనేది తెలియట్లేదు గానీ.. గండికోటను…

APTrending News

బెదిరిస్తున్నారు: కేసీఆర్ కుటుంబీకులు బాధపడ్డారంటూ పార్టీ మార్పుపై ఈటల రాజేందర్

హైదరాబాద్: జాగ్రత్తగా ఉండాలంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మంగళవారం సాయంత్రం మాట్లాడారు. సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని ఈటల అన్నారు. బీజేపీ నేతలతో ఫొటో దిగితేనే బీసీ బంధు, దళితబంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు…

AP

అమ్మ ఒడి నిధులపై తాజా అప్‌డేట్

పార్వతిపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోఅధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి- అమ్మ ఒడి. తమ పిల్లలను పాఠశాలు, కళాశాలల్లో చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించడానికి రూపొందించిన పథకం ఇది. దీనికింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు మూడు విడతల్లో ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా ఈ నిధులను…

AP

జగన్ వైజాగ్ షిఫ్ట్ కావడం లేదా ? గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో తీసుకున్న నిర్ణయాల్ని కొందరు నేతలు సమీక్షించుకుంటున్నారు. మరికొందరు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ కూడా గతంలో వైజాగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా ఆయన చెప్పేస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే…

AP

ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు, కనీసం ఎంపీ టిక్కెట్ ఇవ్వండి, ఇదేమి డిమాండ్ స్వామి!

బెంగళూరు/శివమొగ్గ: మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన కుమారుడు కే.ఇ. కాంతేష్ ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఇప్పటి నుంచే టికెట్‌ కోసం ప్రయత్నాలు చేయనున్న సంగతి తెలిసిందే. కాంతేష్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప సోమవారం హవేరిలో చెప్పారు. హావేరిలో ఈశ్వరప్ప విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ కోసం నా కుమారుడు కాంతేష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. భార్యను చంపేసి బాత్ రూమ్ లో…

AP

జగన్ వద్దే తేల్చుకున్న అనిల్ కుమార్ యాదవ్

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే గుడ్‌బై చెప్పొచ్చనే ప్రచారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. సొంత పార్టీలోనే తనకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలాన్నిచ్చాయి. వైఎస్ఆర్సీపీలో కొనసాగడంపైనా క్లారిటీ ఇచ్చారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన గుండె చప్పుడుగా అభివర్ణించారు.…

APTELANGANA

రైల్వేలో ఇంతకంటే అన్యాయం మరొకటుంటుందా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇతర జోన్లు ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటున్నాయి. వాటికి అవి చెప్పే కారణం ఒకటే.. ట్రాక్ రద్దీ అని. 21 రైళ్లను ప్రవేశపెట్టాలని, వీటిల్లో కొన్ని రోజువారీ, మరికొన్నింటినీ వారానికి రెండు సార్లు, కొన్నింటిని వారానికోసారి నడిపేలా అధికారులు ప్రణాళికలు రచించారు. కొన్నింటిని జోన్లు అడ్డుకుంటుంటే మరికొన్నింటినీ రైల్వే బోర్డు పక్కన పెట్టింది. జోన్ల మధ్య సమన్వయం…