AP

AP

మామ అరెస్ట్‌పై జూ. ఎన్టీఆర్ మౌనం ఎందుకు చెప్మా?

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా. ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో…

AP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని మరోమారు విరుచుకుపడ్డారు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని మరోమారు విరుచుకుపడ్డారు. గత 40 సంవత్సరాల లో చంద్రబాబు ఏనాడూ తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారని పేర్ని నాని మండిపడ్డారు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయాలలో చంద్రబాబు ఉండడం…

AP

రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే మూడు లక్షలకు పైగా ఓట్లు లభించాయని, అంతటి చైతన్యవంతమైన వైజాగ్ నుంచే మళ్లీ పోటీచేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి ఎంపీగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తనను రోజుకు రెండు మూడు పార్టీలవారు కలుస్తున్నారని చెప్పారు. తన మిత్రులతో చర్చించి ఏ పార్టీ నుంచి పోటీచేయాలనే విషయంపై ఒక నిర్ణయం…

AP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేతికి చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడం అస్త్రంగా మారింది. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, చంద్రబాబు అవినీతిని తూర్పారబడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రేపో మాపో తనను అరెస్టు చేస్తారని, తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని, ఏం జరిగినా భయపడేది లేదని చంద్రబాబు…

AP

ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ…

AP

వినాయక చవితిపై క్లారిటీ ఇచ్చిన కాణిపాకం దేవస్థానం

వినాయక చవితిని ఎప్పుడు నిర్వహించుకోవాలనే గందరగోళం నడుస్తోంది. 18, 19 రెండు తేదీల్లో చవితి ఉండటంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు. ఆగమ పండితులు చెబుతున్నదాని ప్రకారం ఈనెల 18వ తేదీ సోమవారం పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటల వరకు తదియ ఉంది. మధ్యాహ్నం నుంచి చతుర్ధి మొదలై మంగళవారం ఉదయం 10.43గంటల వరకు ఉంది. ఇటువంటి సందర్భాల్లో చతుర్ధి మొదలైన రోజునే వినాయకచతుర్ధి జరుపుకోవాలని గ్రంథాలు చెబుతున్నాయి. 2000, 2009, 2010, 2019…

AP

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వీడుతున్నట్లు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రకటించారు. అతను పార్టీకి గుడ్ బై చెప్పటానికి గల కారణాలను తెలియజేశారు. అతని రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. తనకు అలాంటి సహకారం అందలేదని ఆరోపించారు.…

AP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, చంద్రబాబుపై ముడుపులు తీసుకున్నారని అభియోగాలు కింద నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను ఓ జాతీయ పత్రికలో ప్రచురించడంతో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొత్తు కోసం ఢిల్లీకి వెళితే పాత ఏటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్న విజయసాయిరెడ్డి తవ్వి తీయాలి కానీ ఇలాంటివి…

AP

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరం

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా ఏకం అవుతున్నారు. బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఇదే సమయంలో కీలక నియోజకవర్గంగా ఉన్న గుడివాడలో గెలుపు వైసీపీ, టీడీపీకతి ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ తాజా సర్వే నివేదిక ఆసక్తి కర ఫలితాలను వెల్లడించింది. కీలకంగా గుడివాడ : గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా కీలకంగా…

AP

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పు

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పుచేస్తూ దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైలు మార్గాలు నిర్మించడంతో వీటిని జంక్షన్లుగా మారుస్తూ ఏసీఎం సునీత ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ పిడుగురాళ్ల, నంద్యాల, నల్లపాడు, శావల్యాపురం, విష్ణుపురం స్టేషన్ల పేర్ల చివరన జంక్షన్‌ అని అదనంగా చేరుతుంది. న్యూ పిడుగురాళ్ల, విష్ణుపురం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. నంద్యాల, శావల్యాపురం స్టేషన్లు గుంటూరు నుంచి…