AP

APTELANGANA

టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలపై సీఎస్ శాంతి కుమారి మీటింగ్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్‌ మెంటల్ సమస్యలపై చర్చించారు. అనేక టెలికాం సూచికలలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికం. 97.7 శాతం గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నాయి అని ఆమె…

AP

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, నాయకులను దుయ్యబడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకి,రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంటే తెలుగుదేశం నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబునాయుడు అంటూ మండిపడ్డారు.

APTELANGANA

ఆధార్ తో మీ మొబైల్ నంబర్ లింక్ చేశారా..?

మీ మొబైల్ నంబర్‌ ఆధార్‌ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్(https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ లోకి వెళ్లి ‘వేరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్‌ తో మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ?…

APTELANGANA

ఇకపై అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం ఉండాల్సిందే.. స్పష్టం చేసిన కేంద్రం

మీకు రేడియో (FM Radio) వినడం అంటే ఇష్టమా? మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో (FM Radio) వినాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త ఉంది. పరికరాల్లో FM రేడియో (FM Radio)ను యాక్సెస్ చేయడానికి సులభమైన కార్యాచరణను అందించమని మొబైల్ ఫోన్ తయారీదారులను కోరుతూ ప్రభుత్వం ఒక సలహాతో వస్తున్నందున మీరు త్వరలో మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో యాక్సెస్‌ని ఆస్వాదించగలరు. దీని తర్వాత మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియోను సులభంగా వినగలుగుతారు.…

APTELANGANA

భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తూనే ఉంది. కంపెనీ తన వినియోగదారుల కోసం 1 సంవత్సరం రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో, కస్టమర్‌లు అపరిమిత కాలింగ్‌తో అపరిమిత డేటాను పొందుతారు.ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ.2,999 మరియు రూ.3,359 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లలో 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, రోజువారీ డేటా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్…

AP

చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి

చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు సార్లు చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 139 పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 140 పరుగు లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి…

APPOLITICS

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. ‘మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొనేందుకు అలాగే ప్రజలను దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ఇంటిగ్రేషన్ (COCOMI) పై సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యాను’ అని ముఖ్యమంత్రి బీరెన్ ట్వీట్ చేశారు.       మణిపూర్‌లో హింసాకాండ కారణంగా మరణించిన వారి సంఖ్య…

APTELANGANA

హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ. కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.   మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ…

APTELANGANA

నేడు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి. బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు…

APTELANGANA

నేడే నీట్ ప్రవేశ పరీక్ష.. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇవి మర్చిపోకండి..!

వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశంలోని 499 నగరాల్లోని 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మహారాష్ట్రలో గరిష్టంగా 582, యూపీలో 451 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాజస్థాన్‌లోని 24 నగరాల్లో 354 పరీక్షా…